అయోధ్య రామమందరి: విరాళాల ముసుగులో సైబర్ నేరగాళ్లు, తస్మాత్ జాగ్రత్త
అయోధ్యలోని రామమందిర మహాప్రాణప్రతిష్ఠకు ముహూర్తం సమీపిస్తున్న వేళ.. విరాళాల పేరుతో భక్తులను దోచుకునే రాకెట్ వెలుగులోకి వచ్చింది. రామాలయానికి విరాళాలు ఇవ్వాలని కోరుతూ సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియాలో మెసేజ్లు పెడుతున్నట్టు విశ్వహిందూ పరిషత్ (వీహెచ్పీ) హెచ్చరించింది. వీటిలో QR కోడ్...







