News

News

అయోధ్య రామమందరి: విరాళాల ముసుగులో సైబర్ నేరగాళ్లు, తస్మాత్ జాగ్రత్త

అయోధ్యలోని రామమందిర మహాప్రాణప్రతిష్ఠకు ముహూర్తం సమీపిస్తున్న వేళ.. విరాళాల పేరుతో భక్తులను దోచుకునే రాకెట్ వెలుగులోకి వచ్చింది. రామాలయానికి విరాళాలు ఇవ్వాలని కోరుతూ సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియాలో మెసేజ్‌లు పెడుతున్నట్టు విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) హెచ్చరించింది. వీటిలో QR కోడ్...
News

సనాతన ధర్మాన్ని స్వీకరించిన 28 కుటుంబాలకు చెందిన 40 మంది క్రైస్తవులు

చత్తీస్‌గఢ్‌లో మత మార్పిడి పెద్ద సమస్య. కాంగ్రెస్ హయాంలో క్రిస్టియన్ మిషనరీలు రాష్ట్రంలో క్రైస్తవ మత మార్పిడి ఘటనలను పెద్ద ఎత్తున పెంచారు. కానీ, ఇప్పుడు ప్రజలు తమ మూలాల్లోకి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి ఛత్తీస్‌గఢ్‌లో ప్రజలు సనాతన...
News

పాక్ అనుకూల ఉగ్రసంస్థ ‘తెహ్రిక్-ఇ-హురియత్‌’పై కేంద్రం నిషేధం

ఇండియాకు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలతో ప్రమేయమున్న సంస్థలపై చర్యలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మరింత తీవ్రం చేసింది. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్న పాక్ అనుకూల ఉగ్రవాద సంస్థ 'తెహ్రిక్-ఇ-హురియత్' (Tehreek-e-Hurriyat)పై కేంద్ర ప్రభుత్వం తాజాగా నిషేధం విధించింది. ఇండియా నుంచి...
News

అయోధ్య రామయ్య హారతి పాస్‌‌ల బుకింగ్ ఇలా..

జనవరి 22న అయోధ్య రామమందిరం ప్రారంభం కాబోతోంది. ఆలయం ప్రారంభమైన తర్వాతి రోజు నుంచి అయోధ్య రామ మందిరంలో రామ్ లల్లాకు రోజుకు మూడు సార్లు హారతి ఇస్తారు. ఉదయం 6.30 గంటలకు శృంగార హారతి, మధ్యాహ్నం 12 గంటలకు భోగ్...
News

రామాలయ ప్రతిష్ఠకు 300 టన్నుల ‘‘సుగంధ’’ బియ్యం

జనవరి 22న అయోధ్యలో జరగనున్న రామాలయ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఛత్తీస్‌గఢ్ నుంచి 300 టన్నుల సుగంధ రకం బియ్యం సరఫరా అయింది. ఈమేరకు విఐపి రోడ్డులో శ్రీరామ మందిరం వద్ద జరిగిన కార్యక్రమంలో 11ట్రక్కుల సుగంధ బియ్యం రవాణాను ముఖ్యమంత్రి...
News

వెయ్యి లడ్డులతో వెంకన్నకు అలంకరణ

విజయనగరం జిల్లా శృంగవరపుకోట వేద గాయిత్రీ మాత ఆలయంలో వేంకటే శ్వరస్వామికి ధనుర్మాసాన్ని పురస్కరించుకుని వెయ్యి లడ్డులతో అలంకరించారు. ఈ సందర్భంగా లడ్డుల అలంకరణలోఉన్న స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. ప్రధాన అర్చకుడు దొంతుకూర్తి సురేష్‌ శర్మ పూజలు నిర్వహించారు....
News

‘హిందూ ధర్మాన్ని పరిరక్షించాలి’

హిందూధర్మాన్ని పరిరక్షించాలని ఆనంద ఆశ్రమ పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి పిలు పునిచ్చారు. విజయనగరం జిల్లా ఎల్‌.కోటలో హిందూ ధార్మిక సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం మానవాళిని జీవనవిధానంలో మార్పు తీసుకు వచ్చేందుకు మహిళలు నడుంబిగించాలని కోరారు. గాడి...
News

‘రాముడు హిందువులకే దేవుడు కాదు.. అందరివాడు’: ఫరూక్ అబ్దుల్లా

ఆయోధ్యలో రామమందిర ప్రారంభం 2024 జనవరి 22న జరగనుంది. రామమందిర ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా రామమందిర ఏర్పాట్లపై నేషనల్‌ కాన్ఫరెన్స్‌ చీఫ్‌ ఫరూక్ అబ్దుల్లా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయోధ్యలో రామమందిర నిర్మాణానికి రాత్రిపగలు కష్టపడిన ప్రజలకు...
1 1,730 1,731 1,732 1,733 1,734 3,051
Page 1732 of 3051