News

News

సన్‌బర్న్‌ షోలో ‘శివుడి ఫొటో’.. నిర్వాహకులపై ఫిర్యాదు

గోవాలో నిర్వహించిన సన్‌బర్న్‌ కార్యక్రమంలో చోటు చేసుకున్న ఓ విషయంపై కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు ఆగ్రహించారు. అక్కడితో ఆగకుండా కార్యక్రమ నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజులపాటు జరిగిన సన్‌బర్న్‌ ఎలక్ట్రానిక్‌ డీజే షోలో భాగంగా డిజటల్‌...
News

అయోధ్య రాముడి తలంబ్రాలతో భారీ ర్యాలీ

అయోధ్య రామమందిరం నుంచి వచ్చిన తలంబ్రాలతో వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లెలో వీహెచ్‌పీ ఆధ్వర్యంలో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు తలంబ్రాలను తలపై ఉంచుకుని జైశ్రీరాం అంటూ నినాదాలు చేస్తూ ముందుకు నడిచారు. కడప రోడ్డులోని హనుమాన్‌...
News

ISRO: కౌంట్ డౌన్ .. నింగిలోకి పీఎస్ఎల్వీ-సీ58

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2024 నూతన సంవత్సరం మొదటి రోజే పీఎస్ఎల్వీ-సీ58 ప్రయోగం చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. కౌంట్ డౌన్ ప్రక్రియ ఆదివారం ఉదయం 8.10 గంటలకు ప్రారంభమై 25 గంటలపాటు కొనసాగి సోమవారం ఉదయం 9.10 గంటలకు...
News

జై శ్రీరామ్ నినాదాల మధ్య అయోధ్య బయలుదేరిన తొలి విమానం

అయోధ్యలో కొత్తగా నిర్మించిన మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 30న ప్రారంభించారు. దీంతో మొదటి విమానం ఢిల్లీ నుండి అయోధ్య నగరానికి బయలుదేరింది. ఈ సందర్భంగా ఇండిగో విమాన పైలట్‌ కెప్టెన్‌ అశుతోష్‌ శేఖర్‌ ‘జై...
Newsvideos

అనేక సంప్రదాయాలు ఉన్నప్పటికీ మనందరి వారసత్వం ఒక్కటే : డా: మోహన్ భగవత్

అనేక సంప్రదాయాలు ఉన్నప్పటికీ మనందరం ఒకే వారసత్వాన్ని చెందినవాళ్లమని మనందరి దేశం ఒక్కటేనని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ డా: మోహన్ భగవత్ తెలిపారు. అస్సాంలోని మజులి నది ద్వీపంలోని ఉత్తర కమలాబరి సత్రంలో రెండు రోజులపాటు...
News

జనవరి 22 కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది : అయోధ్య ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవంలో ప్రధాని

ఉత్తరప్రదేశ్‌ లోని అయోధ్యలో మరికొద్ది రోజుల్లో రామమందిర ప్రారంభోత్సవం అట్టహాసంగా జరగనుంది. ఆ మహత్కార్యం కోసం యావత్‌ ప్రపంచం ఎదురుచూస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. శనివారం అయోధ్య పర్యటనలో ఉన్న ప్రధాని.. ఈ ఆధ్యాత్మిక నగరంలో నూతనంగా నిర్మించిన మహర్షి వాల్మీకి...
News

పాఠశాలలో విద్యార్థులకు క్రైస్తవ మత బోధనలు ; హిందూ సంఘాల ఆగ్రహం

రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్య మత వ్యాప్తి, ప్రచారాలకు సంబంధించిన వార్తలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి. క్రైస్తవ మత ప్రచారకులు, పాస్టర్లే కాకుండా ప్రభుత్వ అధికారులు, కూడా క్రైస్తవ మత ప్రచారంలో, ప్రార్థనలలో పాల్గొన్న సంఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా...
ArticlesNews

ఆధ్యాత్మిక మార్గదర్శన సద్గురువు భగవాన్‌ రమణ మహర్షి

( డిసెంబర్‌ 30 - భగవాన్‌ రమణ మహర్షి జయంతి ) మౌనవ్యాఖ్యానంతో ఆర్తుల సంశయాలను, సంతాపాన్ని తీర్చడం మహర్షుల విధానమైతే- ఈ యుగంలో ఆ కోవకు చెందిన దివ్య పురుషుడు రమణ మహర్షి. ఆధునిక యుగంలో ఆత్మ సాక్షాత్కారం పొందిన...
1 1,731 1,732 1,733 1,734 1,735 3,051
Page 1733 of 3051