సన్బర్న్ షోలో ‘శివుడి ఫొటో’.. నిర్వాహకులపై ఫిర్యాదు
గోవాలో నిర్వహించిన సన్బర్న్ కార్యక్రమంలో చోటు చేసుకున్న ఓ విషయంపై కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆగ్రహించారు. అక్కడితో ఆగకుండా కార్యక్రమ నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజులపాటు జరిగిన సన్బర్న్ ఎలక్ట్రానిక్ డీజే షోలో భాగంగా డిజటల్...







