News

ArticlesNews

పాకిస్తానీ ఉగ్రవాదులకు చైనా ఎలా సహాయం చేస్తోంది?

త్వరలో జరగనున్న పాకిస్తాన్ ఎన్నికల్లో హఫీజ్ తల్హా సయీద్ అనే వ్యక్తి లాహోర్‌ నుంచి పోటీ చేస్తున్నాడు. అతను భారతదేశానికి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన హఫీజ్ సయీద్ కొడుకు. తల్హా సయీద్‌ను భారతదేశం 2022 ఏప్రిల్ 8న ఉగ్రవాదిగా ప్రకటించింది....
News

గిరిజన గ్రామాల్లో అయోధ్య రాముని అక్షతల ఊరేగింపు

జనవరి 22న అయోధ్య రామమందిర ప్రతిష్ఠాపనను పురస్కరించుకుని అక్కడ నుంచి వచ్చిన అక్షతలు, ఆహ్వాన పత్రికలు, చిత్రపటాలను గిరిజన గ్రామాల్లో భక్తులు ఊరేగిస్తున్నారు. విశ్వహిందూ పరిషత్‌, సమరసత సేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. చింతపల్లి మండలం చినబరడ, రైతుబయలు,...
ArticlesNews

దైవ కణాల పరిశోధకుడు భౌతికశాస్త్ర వేత్త సత్యేంద్ర నాథ్ బోస్

( జనవరి 1 - సత్యేంద్ర నాథ్ బోస్ జయంతి ) స్వాతంత్ర్య ఉద్యమ కాలంలోనే అనేక మంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. అటువంటి వారిలో సత్యేంద్ర నాథ్ బోస్ ఒకరు. బోస్ భారత దేశంలోని పశ్చిమ...
News

ఉద్ధవ్ థాక్రే వ్యాఖ్యలను ఖండించిన అయోధ్య రామమందిర ప్రధాన పూజారి

అయోధ్యలో జనవరి 22న జరిగే ఆలయ ప్రతిష్ఠాపన వేడుకలకు ఆహ్వానం అందలేదన్న శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రేపై శ్రీరామ జన్మభూమి ఆలయ ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ ఖండించారు. ఆలయ మహా సంప్రోక్షణకు శ్రీరాముని భక్తులకు మాత్రమే ఆహ్వానాలు...
News

సరయూ నది నీటితో శ్రీరాముని జలాభిషేకానికి సన్నాహాలు!

ధార్మిక నగరమైన కాశీలో తయారు చేసిన కలశాలలో సరయూ నీటిని నింపి, అయోధ్యలో కొలువయ్యే బాలరాముని అభిషేకించనున్నారు. మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాల్లో వినియోగించేందుకు వారణాసిలో లక్షకు పైగా రాగి, ఇత్తడి, కంచు పాత్రలను సిద్ధం చేస్తున్నారు. కాశీలోని...
ArticlesNews

అయోధ్య విమానాశ్రయ విశేషాలు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య లో రామాలయ ప్రారంభోత్సం వేళ.. స్థానికంగా నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయం సకల హంగులతో ముస్తాబైంది. ‘మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం’గా పేరుపెట్టిన దీన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఎయిర్‌పోర్టులోని సౌకర్యాలను పరిశీలించారు. ఈ విమానాశ్రయాన్ని రికార్డు...
News

భవానీ దీక్షల విరమణ ఏర్పాట్లు పూర్తి చేయాలి : దుర్గగుడి ఛైర్మన్‌

భవానీ దీక్షల విరమణ ఏర్పాట్లను నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులను దుర్గగుడి ట్రస్టుబోర్డు ఛైర్మన్‌ రాంబాబు కోరారు. దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించే భవానీ దీక్షల విరమణకు లక్షలాది...
News

రాముడి భజనలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోండి : ప్రధాని

అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం కోసం దేశమంతా ఉత్సుకతతో ఎదురుచూస్తోందని ప్రధాని అన్నారు. ‘మన్‌ కీ బాత్‌’ 108వ ఎపిసోడ్‌లో ఆదివారం ఆయన ప్రసంగించారు. గత కొన్ని రోజుల్లో అనేక మంది శ్రీరాముడు, అయోధ్యపై కొత్త గీతాలు, పద్యాలు, భజనలు సృష్టించారని...
1 1,728 1,729 1,730 1,731 1,732 3,051
Page 1730 of 3051