News

ArticlesNews

గ్రహశకలాలకు ‘గాలం’!

గ్రహాలు, గ్రహశకలాలపై అధ్యయనం చేయడం ద్వారా విశ్వం, నక్షత్రాలు, గ్రహాలు, మన భూమి పుట్టుపూర్వోత్తరాల గురించి మరింత బాగా తెలుసుకోవచ్చు. దీనికోసమే గ్రహాలు, గ్రహశకలాల నుంచి మట్టి, శిలల నమూనాలను సేకరించేందుకు శాస్త్రవేత్తలు కొన్ని ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటివరకూ చంద్రుడు,...
News

ఆధ్యాత్మిక కేంద్రం.. ఆంధ్రా అరుణాచలం

తమిళనాడులోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరుణాచలం. అక్కడ అపీతకుచాంబ సమేతుడై స్వయంభువుగా వెలసిన అరుణాచలేశ్వరుడిని ఎంతో మంది భక్తులు దర్శించుకుంటారు. అక్కడి భగవాన్‌ రమణ మహర్షి ఆశ్రమాన్ని దర్శించుకుని.. ఆయన చూపిన బాటలో పయనిస్తూ మోక్ష సాధనకు కృషి చేస్తున్న వారు ఎందరో...
News

భారతీయ నమూనా సమాజాన్ని స్వావలంబనగా మారుస్తుంది : డా. మోహన్ భగవత్

భారతీయ నమూనా అన్ని అంశాలలో సమాజాన్ని స్వావలంబనగా మార్చడానికి శక్తినిస్తుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్ స్పష్టం చేశారు. అస్సాంలోని మజులిలో జరిగిన లూయిట్ సుబంసిరి సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ భారత దేశపు కాల...
News

మానవత్వాన్ని చాటుకున్న ‘బీఎస్‌ఎఫ్‌’

అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి సాధారణంగా సైనిక కార్యకలాపాలు, చట్టవ్యతిరేక పనుల కట్టడి చర్యలే కనిపిస్తుంటాయి. కానీ, ఇందుకు భిన్నంగా భారత్‌- బంగ్లాదేశ్‌ సరిహద్దు వద్ద హృదయాన్ని ద్రవింపజేసే సన్నివేశం ఆవిష్కృతమైంది. భారత భూభాగంలో చనిపోయిన తన తండ్రి చివరి చూపు కోసం...
News

ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో, నేవీ అధికారులకు కొత్త బ్యాడ్జీలు

భారత నౌకాదళం అడ్మిరల్ స్థాయి అధికారుల కోసం కొత్తగా రూపొందించిన బ్యాడ్జీలను తాజాగా విడుదల చేసింది. మరాఠా సామ్రాజ్యాధినేత ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసత్వాన్ని ఇవి ప్రతి బింబిస్తాయని నౌకాదళ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఇటీవల వ్యాఖ్యానించారు. అడ్మిరల్, వైస్...
News

అయోధ్య స్మార్ట్‌ సిటీగా అభివృద్ధి చెందుతోంది : అయోధ్య రాజకుటుంబ వారసుడు

అయోధ్యలో భవ్య రామమందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అయోధ్య నగరాన్ని అత్యంత ఆధునాతనంగా, శోభాయమానంగా తీర్చిదిద్దిలే ప్రధాని నరేంద్ర మోదీ పలు అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రయాణానికి అనువుగా ఉండేలా రోడ్డు దగ్గర నుంచి...
News

పీఎస్‌ఎల్‌వీ అనుసంధానం పూర్తి

భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌(శ్రీహరికోట) నుంచి జనవరి ఒకటిన పీఎస్‌ఎల్‌వీ-సి58 రాకెట్‌ ప్రయోగించడానికి శాస్త్రవేత్తలు చురుగ్గా పనులు చేస్తున్నారు. ఇప్పటికే షార్‌లోని మొదటి ప్రయోగ వేదికలో పీఎస్‌ఎల్‌వీ వాహకనౌక అనుసంధానం పూర్తయింది. వివిధ తనిఖీలు...
News

అయోధ్య గర్భగుడిలో 51అంగుళాల ‘బాల రాముడి’ విగ్రహం

అయోధ్యలో రామమందిరం త్వరలోనే భక్తులకు అందుబాటులోకి రానుంది. ఇందుకోసం యావత్‌ దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామ భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఆలయంలో నెలకొల్పే విగ్రహం ఎలా ఉండనుందనే విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో...
1 1,732 1,733 1,734 1,735 1,736 3,051
Page 1734 of 3051