News

News

గ్రామోత్సవంగా అయోధ్య అక్షింతలు పంపిణీ

నెల్లూరు జిల్లా పొదలకూరుపాడుకు అయోధ్య రామయ్య అక్షింతలుచేరుకున్నాయి. అక్షింతలకు స్వాగతం పలికేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. తలపై అక్షింతలు పెట్టుకుని పట్టణ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అయోధ్య రామయ్య అక్షింతలు మోసేందుకు ఎంతో పుణ్యం చేసుకున్నామని భక్తులన్నారు. కార్యక్రమంలో పాల్గొనడం...
News

తిరుమలలో నేటితో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనం

తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 23న ప్రారంభమైన వైకుంఠద్వార దర్శనం సోమవారం రాత్రి ఏకాంత సేవతో శాస్త్రోక్తంగా ముగియనుంది. పదిరోజులపాటు వైకుంఠద్వార దర్శ నాన్ని కల్పించడంతో భక్తులు పెద్దఎత్తున స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం శ్రీవారి ఆలయంలోని అలంకరణలు మార్చారు. బెంగళూరుకు చెందిన...
News

పర్యాటక కేంద్రంగా కరసేవక్‌పురం

ఆధ్యాత్మిక నగరి అయోధ్యలోని రామ మందిరానికి అల్లంత దూరాన రామ జన్మభూమి న్యాస్‌ నిర్వహిస్తున్న ‘కార్యశాల’కు కేంద్రమైన కరసేవక్‌పురం గత నాలుగేళ్లుగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రామమందిర నిర్మాణానికి అనుకూలంగా 2019లో సుప్రీంకోర్టు వెలువరించిన చారిత్రక తీర్పుతో ఈ కార్యశాల ప్రాధాన్యం...
News

కాశీ – తమిళ్‌ సంగమంలో శ్రీరామునికి స్వర నీరాజనం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో పక్షం రోజులుగా నిర్వహిస్తున్న కాశీ - తమిళ్‌ సంగమ వేడుకలు శనివారంతో ముగిశాయి. ఈ వేడుకల సందర్భంగా స్థానిక గంగానది ఘాట్లలో శ్రీరామునికి స్వర నీరాజనాలు పలుకుతూ ఏర్పాటుచేసిన సంగీత కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. దేశంలోని రెండు పురాతన విద్యాకేంద్రాలైన...
News

ఇస్రో చేపట్టిన ఎక్స్‌పోశాట్‌ ప్రయోగం విజయవంతం

తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన ఎస్‌ఎల్‌వీ-సీ58 (PSLV-C58) వాహకనౌక ‘ఎక్స్‌-రే పొలారిమీటర్‌ ఉపగ్రహం’తో (XPoSat) సోమవారం ఉదయం 9:10 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. ఆదివారం ఉదయం 8:10...
News

హైందవ శంఖారావం జయప్రదం చేయండి

హిందూ దేవాలయాలకు స్వయం ప్రత్తిపత్తి కల్పించాలన్న డిమాండ్‌తో జనవరి 5న విశ్వహిందూ పరిషత్‌ ఆధ్వర్యంలో విజయవాడకు సమీపంలోని కేసరపల్లిలో నిర్వహిస్తున్న హైందవ శంఖారావం సభను జయప్రదం చేయాలని బీజేపీ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్‌ పిలుపునిచ్చారు. భవానీపురంలోని ఎన్డీయే కార్యాలయంలో...
News

శ్రీవారి భక్తులకు శుభవార్త.. సర్వదర్శనం టోకెన్ల పునఃప్రారంభం..!

తిరుమల తిరుపతి శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త వినిపించింది. డిసెంబర్ 23 నుంచి 2024 జనవరి 1వ తేదీ వ‌ర‌కు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి.. సర్వ దర్శన టోకెన్లు జారీ చేయగా.. అవి డిసెంబర్ 25న ఉద‌యం 4.27...
ArticlesNews

‘అప్పుడే సనాతన ధర్మం సత్యధర్మంతో ప్రకాశించగలదు’

మానవుడు తన పరమపద సోపాన మార్గంలో సనాతన ధర్మం మరువరాదు. ఆధ్యాత్మికత మేళవించినటువంటి ఈ మార్గంవలన మానవునికి చక్కని జ్ఞానం అలవడుతుంది. అది సకల మానవాళికి మాత్రమే కాదు విశాల విశ్వానికి శాంతిని చేకూరుస్తుంది. సనాతన ధర్మం శాంతి సమైక్యతకు సంపూర్ణంగా...
1 1,729 1,730 1,731 1,732 1,733 3,051
Page 1731 of 3051