గ్రామోత్సవంగా అయోధ్య అక్షింతలు పంపిణీ
నెల్లూరు జిల్లా పొదలకూరుపాడుకు అయోధ్య రామయ్య అక్షింతలుచేరుకున్నాయి. అక్షింతలకు స్వాగతం పలికేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు. తలపై అక్షింతలు పెట్టుకుని పట్టణ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అయోధ్య రామయ్య అక్షింతలు మోసేందుకు ఎంతో పుణ్యం చేసుకున్నామని భక్తులన్నారు. కార్యక్రమంలో పాల్గొనడం...







