News

News

వచ్చే ఏడాది హరిద్వార్‌లో కుంభమేళా: ప్రధాని మోదీ

వచ్చే ఏడాది ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో కుంభమేళా నిర్వహించనున్నట్లు ప్రధాని మోదీ  వెల్లడించారు. కుంభమేళా నిర్వహణకు వీలుగా ‘దేవ్‌భూమి’ని శుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని..పుణ్యస్థలాల్లో ప్రజలు కూడా పరిశుభ్రతను పాటించాలని...
News

భారతీయ కంటెంట్ ప్రసారం చేసిన పాక్ న్యూస్ ఛానెల్‌కు షోకాజ్ నోటీసు

పాకిస్థాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (PEMRA) ‘జియో న్యూస్’ ఛానెల్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ప్రముఖ భారతీయ నేపథ్య గాయని ఆశా భోంస్లే  మరణించారనే   వార్తను ప్రసారం చేసే క్రమంలో ఆ ఛానెల్ భారతీయ కంటెంట్‌ను చూపించడమే ఇందుకు...
ArticlesNews

చారిత్రక శిల్పకళా సంపదకు చిహ్నాలు ఉండవల్లి గుహలు

పవిత్ర కృష్ణా తీరం ఎన్నో పుణ్యక్షేత్రాలు, చారిత్రక ప్రదేశాలకు నిలయం. రాచరికపు ఆనవాళ్లు ఆధ్యాత్మిక వైభవం ఈ ప్రాంతం సొంతం. వాటిలో ఇంద్రకీలాద్రి సమీపంలోని ఉండవల్లి గుహలది ప్రత్యేక స్థానం. అందులో వెలసిన అనంతపద్మనాభస్వామి ఆలయం అలనాటి శిల్పకళా వైభవానికి చిరస్మరణీయ...
News

ఆర్ఎస్ఎస్ జడ్జ్‌లు న్యాయం చేయలేరన్న కేజ్రీవాల్ ఆరోపణలను తిప్పికొట్టిన జస్టిస్ శర్మ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఇప్పుడు కేజ్రీవాల్ వర్సెస్ న్యాయవ్యవస్థ ఫైటింగ్‌గా మారిపోయింది. ఫిబ్రవరి 27న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును ట్రయల్ కోర్టు కొట్టేసింది. కేజ్రీవాల్ సహా 21 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. దీంతో దర్యాప్తు సంస్థ సీబీఐ ఢిల్లీ...
ArticlesNews

ఆంధ్రనాటకకళ – రంగస్థలము

కాలచక్రం అతి వేగంగా పరిభ్రమిస్తున్నా. మన దేశంలో మన చుట్టుపక్కలనే గాక బయట ఇతర దేశాల్లో కళాభివృద్ధి వేవిధాల విలసిల్లుతూంటే తెలుగునాట ఇంకా ఇరవై, పాతికేళ్ళకుపైగా ప్రదర్శిస్తున్న నాటకాలు మాత్రమే వాడవాడలా, గ్రామ గ్రామాలా ప్రజామోదం పొందుతున్నాయి. అంతేతప్ప చిరంతనంగా విలువగలిగే...
News

కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాల నిర్వహణ

2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించినట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్...
News

టీసీఎస్ నాసిక్ కేసు : మతమార్పిడి ముఠాకు మలేషియా సంబంధాలు..

ప్రముఖ టెక్ సంస్థ టీసీఎస్ నాసిక్ బీపీవో ‘‘కార్పొరేట్ జిహాద్’’ కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో అంతర్జాతీయ సంబంధాలు వెలుగులోకి వస్తున్నాయి. టీమ్ లీడర్లు‌గా ఉన్న ఆరుగురు ముస్లిం ఉద్యోగులు, హెచ్‌ఆర్ విభాగంలో పనిచేసే మరో నిందితురాలు కలిసి హిందూ...
1 171 172 173 174 175 3,011
Page 173 of 3011