News

News

శతాబ్దాల కిందట తమిళనాడుకు వలస – మూలాలు వెతుక్కుంటూ ఆంధ్రప్రదేశ్​కు

వందల సంఖ్యలో కుటుంబాలు. అందరూ తెలుగువారు. కొన్ని శతాబ్దాల కిందట తమిళనాడుకు వలస వెళ్లారు. కోయంబత్తూరు, తిర్పూరు, మదురై తదితర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. అక్కడి నల్లరేగడి నేలల్లో చెమట చిందించారు. బంగారు పంటలు పండించారు. వ్యాపారాల్లో ప్రవేశించారు. పరిశ్రమలు స్థాపించారు. ఉన్నత...
News

ప్రకృతి వ్యవసాయోత్పత్తులతో మెరుగైన ఆరోగ్యం : కేంద్రమంత్రి

గుంటూరు జిల్లాలోని  వట్టిచెరుకూరు మండలంలోని కొర్నెపాడు రైతు నేస్తం ఫౌండేషన్‌ దశాబ్ది వార్షికోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవంలో భాగంగా మిద్దె తోటల పెంపకం రైతులకు అవార్డులు ప్రదానం చేశారు. తొలుత కేంద్రమంత్రి పెమ్మసానిచంద్రశేఖర్‌కు రైతు నేస్తం ఫౌండేషన్‌ ఛైర్మన్‌ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు...
News

ప్రయాగ్‌రాజ్‌లో రెచ్చిపోయిన గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ అనుచరులు

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో మరోసారి గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ అనుచరులు రెచ్చిపోయారు. తాజాగా ఒక రెస్టారెంట్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారిపై దాడికి తెగబడటం సంచలనం సృష్టిస్తోంది. గ్యాంగ్‌స్టర్‌గా పేరుగాంచిన, దివంగత మాజీ ఎంపీ అతిక్ అహ్మద్ పేరు ప్రయాగ్‌రాజ్‌లో మరోసారి మారుమోగుతోంది....
ArticlesNews

ఎర్రకోట విచారణ : బ్రిటిష్ సామ్రాజ్య పునాదులను కదిలించిన ఒక తీర్పు

1945, నవంబర్ 5వ తేదీన ఢిల్లీ గాలిలో ఒక కొత్త చరిత్ర పరిమళం వినిపిస్తోంది. ఎర్రకోట ప్రాకారం నుండి బ్రిటిష్ ప్రభుత్వం న్యాయం చేస్తున్నట్లు నాటకమాడుతోంది, కానీ బయట నిలబడిన భారతీయులందరూ ఆ బ్రిటిష్ పాలన అంతానికి తీర్పును అప్పటికే ఖరారు...
News

హిందూ మహిళల విషయంలో వెలుగులోకి వచ్చిన కొత్త మతపరమైన కుట్ర

హిందూ మహిళల విషయంలో కొత్త మతపరమైన కుట్ర వెలుగులోకి వచ్చింది. ఈ కుట్రలో ప్రధానంగా ముస్లిం మహిళా ఛాందసులదే కీలక పాత్ర. ఈ కుట్రలో భాగంగా ఇస్లామిక్ మహిళలు అడల్ట్ కంటెంట్ పరిశ్రమలో పనిచేస్తూ, హిందూ పేర్లను వాడుతున్నారు. అసలు పేరు...
ArticlesNews

సీతాదేవి జీవన సందేశం పంచపరివర్తన్

భారతీయ సమాజంలో నైతిక, సాంస్కృతిక, సామాజిక పునరుజ్జీవనం కోసం రూపొందించబడిన ఒక గొప్ప కార్యాచరణే పంచపరివర్తన్. ఈ మార్పులకు మూలస్తంభంగా మహిళా శక్తిని, ముఖ్యంగా సీతాదేవి వంటి ఆదర్శ మూర్తుల స్ఫూర్తిని మనం తీసుకోవచ్చు. సమాజానికి పునాది కుటుంబం. సీతాదేవి కష్టకాలంలో...
News

వైష్ణో దేవి యాత్ర నిలిపివేత.. భక్తులకు ప్రత్యేక సూచన

ప్రస్తుతం కొనసాగుతున్న చైత్ర నవరాత్రుల వేళ జమ్ముకశ్మీర్‌లోని మాతా వైష్ణో దేవి ఆలయం భక్తజన సంద్రమైంది. రికార్డు స్థాయిలో భక్తులు పోటెత్తడంతో భద్రతా కారణాల దృష్ట్యా శనివారం (మార్చి 21) సాయంత్రం యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఒక్కరోజే 39 వేల...
News

గోవుల స్మ‌గ్లింగ్ ను అడ్డుకున్న గో సంర‌క్ష‌కుడిని ట్ర‌క్కుతో ఢీకొట్టిన దుండగులు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని మ‌థురలో ఇవాళ తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొన్న‌ది. స్థానికులకు, పోలీసుల‌కు మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. గో సంర‌క్ష‌కుడి మృతిని ఖండిస్తూ స్థానికులు ఆందోళ‌న చేప‌ట్టారు. కోసి క‌లాన్ ఏరియాలో జాతీయ రహ‌దారిని బ్లాక్ చేశారు. ఈ నేప‌థ్యంలో ఆందోళ‌న‌కారుల్ని పోలీసులు చెద‌రగొట్టారు....
1 171 172 173 174 175 2,971
Page 173 of 2971