శతాబ్దాల కిందట తమిళనాడుకు వలస – మూలాలు వెతుక్కుంటూ ఆంధ్రప్రదేశ్కు
వందల సంఖ్యలో కుటుంబాలు. అందరూ తెలుగువారు. కొన్ని శతాబ్దాల కిందట తమిళనాడుకు వలస వెళ్లారు. కోయంబత్తూరు, తిర్పూరు, మదురై తదితర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. అక్కడి నల్లరేగడి నేలల్లో చెమట చిందించారు. బంగారు పంటలు పండించారు. వ్యాపారాల్లో ప్రవేశించారు. పరిశ్రమలు స్థాపించారు. ఉన్నత...







