News

News

చిత్తూరు జిల్లాలో వింత శబ్దాలు

భయాందోళనలో ప్రజలు చిత్తూరు: చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. 15 రోజులుగా వస్తున్న శబ్దాలతో పరిసర ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాత్రిపూట ఇళ్లనుంచి బయటకు వచ్చి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన నిపుణులు.. భూగర్భ...
News

ఎంపీలందరూ చట్టసభలకు హాజరు కావాల్సిందే…

గైర్హాజరుపై ఘాటుగా స్పందించిన మోడీ న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలకు బీజేపీ ఎంపీల గైర్హాజరుపై ప్రధాని నరేంద్రమోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. సభకు సక్రమంగా హాజరయ్యే వారికే 2024 ఎన్నికల్లో మళ్లీ పార్టీ టికెట్లు వస్తాయని పరోక్షంగా హెచ్చరించారు. మంగళవారం బీజేపీ పార్లమెంటరీ...
News

ఫేస్‌బుక్‌పై 150 బిలియన్ డాలర్ల దావా!

కాలిఫోర్నియా కోర్టుకు వెళ్ళిన‌ రోహింగ్యాలు కాలిఫోర్నియా: మయన్మార్‌ సైనిక తిరుగుబాటు సమయంలో తమకు వ్యతిరేకంగా సాగిన విద్వేష పూరిత ప్రసంగాల పోస్టుల‌ను అడ్డుకోవడంలో విఫలమైందని సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌పై రోహింగ్యా శరణార్థులు 150 బిలియన్‌ డాలర్ల పరువునష్టం దావా వేశారు. ఈ...
News

అక్కడ ‘మమతా’ వార్తలు రాస్తేనే ‘మమకారం’!

‘సానుకూలంగా’ ఉండి సంపాదించుకోండి... వివాదస్పదమైన బెంగాల్‌ సీఎం వ్యాఖ్య కోల్‌కతా: వార్తా పత్రికల విధి ప్రజలపక్షాన ఉండడం. సమాజానికి ఏ వర్గం నుంచి హాని ఉన్నా ఆ వర్గాన్ని తమ ‘కలం’తో సరిదిద్దడానికి ప్రయత్నించడం... అయితే, ఇటువంటి పత్రికలకే ఎర వేశారు...
News

నాసా వ్యోమగామిగా భారత సంతతి వైద్యుడు

న్యూఢిల్లీ: భారత సంతతికి చెందిన వైద్యుడు అనిల్‌ మేనన్‌ అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)లో వ్యోమగామిగా ఎంపికయ్యారు. ఆయన ప్రస్తుతం అమెరికా వైమానిక దళంలో లెఫ్టినెంట్‌ కర్నల్‌ హోదాలో ఉన్నారు. భవిష్యత్‌లో చేపట్టబోయే అంతరిక్ష యాత్రల్లో పాల్గొంటారు. ఆయనతోపాటు మరో తొమ్మిది...
News

శ్రీకాకుళం జిల్లాలో ఒమిక్రాన్‌ కలకలం!

దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి కొవిడ్‌ పాజిటివ్‌! సంతబొమ్మాలి: కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. తాజాగా ఆంధ్రాలోని శ్రీకాకుళం జిల్లాలో టెన్షన్‌ నెలకొంది. సంతబొమ్మాలి మండలం ఉమిలాడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా...
News

కామాఖ్య దేవాలయం కోసం ఔరంగజేబు భూమిని దానం చేశాడట!

ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే వింత వ్యాఖ్య‌లు పోలీసుల‌కు ఫిర్యాదు గౌహతి: గౌహతిలోని మా కామాఖ్య దేవాలయం కోసం మొఘల్ పాలకుడు ఔరంగజేబు భూమిని విరాళంగా ఇచ్చాడని ఏఐయూడీఎఫ్ ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాం వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అసొంలో వివాదానికి తెరతీశాయి. దింగ్...
News

పేద విద్యార్థుల మతం మారుస్తున్న సెయింట్ జోసెఫ్ స్కూల్‌!

ఆగ్రహించిన ప్రజలు, హిందూ సంఘాలు విదిషా: పేద పిల్లల మత మార్పిడికి పాల్పడినందుకు స్కూలు యాజమాన్యంపై స్థానికులు, హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హిందూ సంఘాల కార్యకర్తలు, స్థానికులు సోమవారం మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లాలోని గంజ్ బసోడా పట్టణంలోని...
1 1,696 1,697 1,698 1,699 1,700 2,266
Page 1698 of 2266