చిత్తూరు జిల్లాలో వింత శబ్దాలు
భయాందోళనలో ప్రజలు చిత్తూరు: చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. 15 రోజులుగా వస్తున్న శబ్దాలతో పరిసర ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాత్రిపూట ఇళ్లనుంచి బయటకు వచ్చి బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన నిపుణులు.. భూగర్భ...