News

ArticlesNews

బ్రిటిషర్లను వణికించిన మరో శివాజీ మన నేతాజీ

(23 జనవరి - నేతాజీ జయంతి) నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం పోరాటాల మయం. దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ వలస పాలకులపై యుద్ధ భూమి నుండి నేరుగా పోరాడిన నేత. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో మొత్తం ప్రపంచం అల్లకల్లోలంగా...
News

ప్రపంచవ్యాప్తంగా రామోత్సవ్‌

అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులు, ప్రవాస భారతీయులు సోమవారం ప్రత్యేక పూజలు, కార్ల ర్యాలీలు నిర్వహించారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని అమెరికాలోని ప్రఖ్యాత ‘న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌’పై ప్రత్యక్ష ప్రసారం చేశారు. సంప్రదాయ దుస్తులు ధరించిన రామ...
News

సముద్ర గర్భంలో శ్రీరాముని రూపం ప్రతిష్ట

అయోధ్యలోని బాలరాముని ప్రాణప్రతిష్ఠా మహోత్సవం జరిగితే విశాఖకు చెందిన స్కూబో డైవర్లు తమ దైన రీతిలో భక్తి‌ని చాటుకున్నారు.విశాఖపట్నంలోని రుషికొండ సముద్ర గర్భంలో నిలువెత్తు శ్రీరాముని రూపాన్ని నీటి అడుగువరకూ తీసుకువెళ్లి అక్కడ ప్రతిష్టించి ఆరాధించారు. 22 అడుగుల లోతులో ఈ...
ArticlesNews

1528 – 2024 : అయోధ్య రామజన్మభూమిలో కీలక పరిణామాలు

కోట్లాది మంది హిందువుల కల సాకారమైంది. ఐదు వందల సంవత్సరాల వివాదానికి తెరపడింది. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠకు ముందు చోటుచేసుకున్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. దాదాపు 400 స్తంభాలు, 44 తలుపులు, మూడు అంతస్థులతో రూ.1100 కోట్ల వ్యయంతో అయోధ్యలో రామాలయం నిర్మించారు.అయోధ్యలో...
News

పలు జిల్లాలలోని ఆలయాల్లో అయోధ్య ప్రాణప్రతిష్ఠ వేడుకలు

అయోధ్యలో భవ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ట మహోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలోని ఆలయాల్లో వేడుకలు నిర్వహించారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవవేళ విశాఖలో సందడి వాతావరణం దర్శనమిచ్చింది.నగరంలోని రామాలయాలు పలు ఆధ్యాత్మిక సంస్థల తమ ఆనందాన్ని...
News

ముగిసిన అయ్యప్ప దర్శనం… శబరిమల ఆలయం మూసివేత

శబరిమల ఆలయాన్ని మూసివేశారు. ఇప్పటికే దర్శనాలు ముగియడంతో ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం శబరి ఆలయాన్ని మూసివేసినట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. శరణుగోషతో మారుమోగిన శబరికొండలు మూగబోయాయి. ఆదివారం ( జనవరి 21) తెల్లవారుజామున ప్రత్యేక పూజల అనంతరం...
News

తూర్పు కనుమలలో గిరిజన సాంస్కృతిక యాత్ర

తూర్పు కనుమలలోని గిరిజనుల సంస్కృతి , సంప్రదాయాలు, వారసత్వ సంపదను ప్రపంచానికి తెలియజేసేందుకు జనవరి 25 వ తేదీ నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు గిరిజన సాంస్కృతిక యాత్రను నిర్వహిస్తున్నట్టు వనవాసి కళ్యాణ ఆశ్రమం యాత్ర ప్రముఖ్ ఉబ్బేటి నాగేశ్వరావు...
News

రామ్ లల్లా ఇక గుడారంలో ఉండరు, దివ్య రామ మందిరంలో కొలువుదీరారు : ప్రధాని

ప్రాణ్‌ప్రతిష్ఠ’కు నేతృత్వం వహించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆహ్వానితులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, చాలా సంవత్సరాల నిరీక్షణ తర్వాత రాముడు ఎట్టకేలకు అయోధ్యకు చేరుకున్నాడని, ఇది తనకు భావోద్వేగ క్షణమని తెలిపారు. “రామ్ లల్లా కోసం ఈ గొప్ప ఆలయాన్ని ప్రతిష్టించినందున...
1 1,695 1,696 1,697 1,698 1,699 3,052
Page 1697 of 3052