News

News

అఫిడవిట్‌లో క్రిమినల్‌ కేసులు పేర్కొనని మమతా!

ఎన్నికల సంఘానికి అందిన ఫిర్యాదు కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని భవానీపూర్‌ ఉప ఎన్నిక కోసం నామినేషన్‌ పత్రాల్లో తనపై పెండిరగ్‌లో ఉన్న ఐదు క్రిమినల్‌ కేసులను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడిరచలేదని పశ్చిమ బెంగాల్‌ బిజెపి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. బిజెపి...
News

పవిత్ర చార్‌ధామ్‌ యాత్రపై నిషేధం ఎత్తివేత

ఉత్తరాఖండ్‌: చార్‌ధామ్‌ యాత్రపై నిషేధాన్ని ఉత్తరాఖండ్‌ హైకోర్టు గురువారం ఎత్తివేసింది. అయితే, దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్యను పరిమితం చేయాలని సూచించింది. కొవిడ్‌-19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌, గంగోత్రి, యమునోత్రి ధామ్‌లను సందర్శించే భక్తులకు కరోనావైరస్‌ పాజిటివ్‌ రిపోర్టులు,...
News

‘రీల్‌ హీరో’లకు పన్నులు కట్టాలంటే మనసొప్పదు!

నటుడు విజయ వైఖరిపై కోర్టు విమర్శ చెన్నై: రోల్స్‌ రాయిస్‌ ఘోస్ట్‌ అనే లగ్జరీ కారును ఇంగ్లాండ్‌ నుంచి 2012లో దిగుమతి చేసుకున్నందుకు ప్రవేశ పన్ను చెల్లించడంలో విఫలమైనందుకు మద్రాస్‌ హైకోర్టు కొద్దిరోజుల కిందట తమిళ నటుడు ఇళయదళపతి విజయ్‌పై రూ...
News

ముంద్రా నౌకాశ్రయంలో డ్రగ్స్‌ పట్టివేత

ఏపీలోని విజయవాడతో లింకులు... సరుకు విలువ రూ. 2 వేల కోట్లు గాంధీనగర్‌: గుజరాత్‌లోని ముంద్రా నౌకాశ్రయంలో భారీ ఎత్తున నిషేధిత మాదకద్రవ్యాలను డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి రెండు సరుకు రవాణా...
News

ఆర్‌ఎస్‌ఎస్‌ ఏకైక లక్ష్యం ‘గ్రేట్‌ నేషన్‌’

స‌ర్ సంఘ్‌చాల‌క్‌ డాక్టర్‌ మోహన్‌ భగవత్‌ దేవగిరి: రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) ఏకైక లక్ష్యం ఒక గొప్ప దేశాన్ని తయారుచేసే సమాజాన్ని రూపొందించడమే అని ఆర్‌ఎస్‌ఎస్‌ స‌ర్ సంఘ్‌చాల‌క్‌ డాక్టర్‌ మోహన్‌ భగవత్‌ అన్నారు. ఈ సింగిల్‌ పాయింట్‌ ఎజెండాతో, ఆర్‌ఎస్‌ఎస్‌...
News

ముస్లిం మహిళా డ్రగ్‌ పెడ్లర్ల ముఠా గుట్టు రట్టు!

అసోంలో యథేచ్ఛగా సరఫరా ‘విలాసం’ ముసుగులో దొంగ వ్యాపారం 2 వేల మంది అరెస్టు రూ. 350 కోట్ల విలువ చేసే సరుకు స్వాధీనం వ్యూహాలు మార్చినా దెబ్బకొట్టిన పోలీసులు గౌహతి: అసోంలోని మహిళా డ్రగ్‌ పెడ్లర్ల ముఠా గుట్టు రట్టు...
News

ఏవోబీలో ఎదురుకాల్పులు!

విశాఖ‌ప‌ట్నం: ఆంధ్రా-ఒడిశా స‌రిహ‌ద్దు(ఏవోబీ)లో మావోయిస్టులు, పోలీసుల మధ్య ఎదురు కాల్పులు జ‌రిగాయి. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా అటవీప్రాంతంలో భ‌ద్ర‌తా బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో ఎదురుకాల్పుల జ‌రిగాయి. మావోయిస్టులు త‌ప్పించుకున్నారు. అగ్ర నాయకుడు, ఏవోబీ ప్రత్యేక జోనల్ కమిటీ సభ్యుడు జాంబ్రి...
News

ఆలయాల ఆస్తులు ఆక్రమిస్తే గుండా చట్టం!

చెన్నై: దేవాలయాల ఆస్తులు ఆక్రమించిన వారిపై గుండా చట్టం ప్రయోగించాలని మద్రాస్‌ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాల ఆక్రమణదారులను స్వచ్ఛందంగా నిర్ణీత వ్యవధిలో భూములను విడిచిపెట్టాలని, ఈ మేర ప్రభుత్వం బహిరంగ ప్రకటన జారీ చేయాలని మద్రాస్‌...
1 1,694 1,695 1,696 1,697 1,698 2,162
Page 1696 of 2162