News

ArticlesNews

అయోధ్యలోని రామాజన్మభూమిని విముక్తం చేసేందుకు జరిగిన 77వ నిర్ణయాత్మక యుద్ధం

అయోధ్యలోని శ్రీరామజన్మభూమిని విముక్తం చేసి, శ్రీరామ మందిరాన్ని తిరిగి నిర్మించడానికి హిందువులు అనేక పోరాటాలు చేశారు. అంతిమ విముక్తికి దారితీసిన 77వ యుద్ధంలో హిందువులు ఎలా పోరాడారు? ఈ పోరాటం మునుపటివాటికన్నా ఏ విధంగా భిన్నమైనది? ఇది దేశవ్యాప్త ప్రజా ఉద్యమంలా...
News

చైనా సైనికుల నోట ‘జై శ్రీరామ్‌’ నినాదాలు

తాబ్దాల నిరీక్షణ అనంతరం అయోధ్యలో రామమందిర నిర్మాణం కల సాకారమైంది. నూతన ఆలయంలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ ఘట్టాన్ని చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులు సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే చైనా సైనికులు ‘జై శ్రీరామ్‌’ అంటూ నినాదాలు చేసిన ఓ...
News

అక్కడ ఇళ్లు ఎన్నో.. గుడులు అన్ని!

దేశంలో ఎన్నో ఆధ్యాత్మిక పట్టణాలున్నా వాటిలో అయోధ్య తీరే వేరు. రామ జన్మభూమిగా భావించే అయోధ్యలో ఇళ్లు, చెట్టు, పుట్ట సర్వం రామమయమే. రామనామ సంకీర్తనతో సూర్యోదయాన్ని చూసే అయోధ్య.. రామ భజన తర్వాతే నిద్రకు ఉపక్రమిస్తుంది. ఇలా ఆధ్యాత్మక పట్టణాల్లో...
News

తిరుమల శ్రీవారి దర్శన టోకెన్లను విడుదల చేసిన టిటిడి

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి సంబంధించిన టోకెన్లను ఆన్‌లైన్‌లో ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. ఏప్రిల్ నెలకు సంబంధించిన దర్శనను టికెట్లు టిటిడి విడుదల చేసింది. అలాగే అంగప్రదక్షిణ టోకెన్లు, శ్రీ‌వాణి ట్ర‌స్టు బ్రేక్ ద‌ర్శ‌నం, గ‌దుల...
News

కృష్ణుడి ఆలయం నిర్మించే వరకూ ఒక్కపూటే భోజనం

మథురలో శ్రీకృష్ణుడి ఆలయ నిర్మాణం జరిగేవరకూ ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తానని రాజస్థాన్‌ విద్యాశాఖ మంత్రి మదన్‌ దిలావర్‌ ప్రతిజ్ఞ చేశారు. రామమందిరం నిర్మించే వరకు మెడలో మాల ధరించనని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ - ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యుడైన...
News

అయోధ్యలో రామాలయ ప్రారంభంపై పాకిస్థాన్ అక్కసు

అయోధ్యలో రామాలయ ప్రారంభంపై పాకిస్థాన్ తన అక్కసును వెళ్లగక్కింది. ఈ పరిణామం భారత్లో పెరుగుతున్న మోజారిటీవాదానికి నిదర్శనమని పాక్ విదేశీ వ్యవహారాల కార్యాలయం పేర్కొంది. “31 సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాల క్రమమే నేటి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం. ఇది భారత్ లో పెరుగుతున్న...
News

రామయ్యను చూడడానికి పోటెత్తిన జనసంద్రం

శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం ద్వాదశీ తిథి అభిజిత్ లగ్నంలో భవ్యమందిరంలో బాలరాముడు సర్వాంగసుందరంగా విరాజమానుడయ్యాడు. శాస్త్రోక్తంగా నిర్వహించిన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన అతిరథ మహారథులు హాజరయ్యారు. ఇక ఈనాటి నుంచీ సాధారణ...
News

హిందువుల హక్కులు హరిస్తే ఊరుకోం : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌

అయోధ్య కార్యక్రమాన్ని ఎల్‌ఈడీ తెరలపై ప్రసారం చేయడానికి అనుమతి అవసరం లేదని మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పునకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కాంచీపురం ఆలయంలో ప్రత్యక్ష వీక్షణకు నిర్వాహకులు ఏర్పాట్లు చేయగా...
1 1,694 1,695 1,696 1,697 1,698 3,052
Page 1696 of 3052