నిధులు లేక నేరాల బాటపడుతున్న జైషే టెర్రరిస్టులు!
ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (జేఈఎమ్) తన కార్యకలాపాల కోసం సరికొత్త, ప్రమాదకరమైన వ్యూహానికి తెరతీసింది. భద్రతా దళాల ఆపరేషన్లతో తీవ్రంగా దెబ్బతినడం, పాకిస్థాన్ నుంచి నిధుల ప్రవాహం పూర్తిగా నిలిచిపోవడంతో.. స్థానికంగానే డబ్బు సంపాదించాలని తన కేడర్ను ఆదేశించింది. జమ్మూకశ్మీర్తో...







