హిందూ ఆలయ భూములకు రక్షణ కల్పించండి
హిందూ దేవాలయ భూముల ఆక్రమణలు అడ్డుకుని, శిథిల ఆలయాల పునర్నిర్మాణం చేపట్టాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో వినతిపత్రాలు సమర్పించామని బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. జనతా వారధితో పాటు పలు పర్యటనల్లో హిందూ ఆలయ ధర్మకర్తలు,...







