పుస్తకం వైపు చూడకుండా చదివిన పాఠాలు తిరిగి అప్పచెప్పడం మనందరికీ వచ్చు. కానీ ఒకటి కాదు రెండు కాదు వెయ్యికి పైగా వచనాలను చూడకుండా పఠించడం ఎక్కడైనా చూశారా! అవును కర్ణాటకలోని ఒక 15 ఏళ్ల అమ్మాయి, కేవలం తన జ్ఞాపకశక్తి,...
వ్యవసాయమే జీవనాధారమైన రైతులు గతంలో ఆరుగాలం కష్టపడి ఏటా మూడు పంటలు పండించేవారు. సార్వా, దాళ్వా వరిసాగే కాకుండా దాళ్వా పంట అనంతరం ఆరుతడి పంటలుగా మినుము, పెసర, మొక్కజొన్న, బొబ్బర్లు, నువ్వులు వంటివాటితోపాటు పశుగ్రాసానికి పిల్లిపెసర, జనుము, జొన్న వంటివాటిని...
నా మాతృభాష తెలుగు కాబట్టి ప్రాకృత భాష నుండి దాని మూలాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి నాకు సహజంగానే ఉంటుంది. అదేవిధంగా, తెలుగు లిపి బ్రాహ్మీ లిపి నుండి ఉద్భవించింది. ఈ పరిణామాలు ఏ కాలంలో జరిగాయో, వాటిని తీర్చిదిద్దిన రాజవంశాల...
విశ్వ హిందూ పరిషత్ మరియు భజరంగ దళ్ ఆధ్వర్యంలో నంద్యాలలో నిరసన ప్రదర్శన నిర్వహించబడింది. మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో ఒక సాఫ్ట్వేర్ సంస్థకు సంబంధించిన ఘటనపై స్పందిస్తూ ఈ ఆందోళన చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. సంఘటనలో భాగంగా హిందూ యువతులను లక్ష్యంగా...
ఆలనాపాలనా లేకపోవడంతో విశాఖపట్నం కొత్త వెంకోజీపాలెంలోని శ్రీగౌరీ జ్ఞానలింగేశ్వరాలయం సమీపానున్న గోశాలలో ఆవులు ఒక్కొక్కటి మృతిచెందుతున్నాయి. కనీసం చనిపోయిన ఆవులను అక్కడి నుంచి తీసేవారు కూడా లేరు. దీంతో ఆ ప్రాంతమంతా దుర్వాసన వెదజల్లుతోంది. పది రోజుల కిందట ఒక గోవు...
ఆధ్యాత్మిక ప్రపంచంలో నేడు ఒక పవిత్ర ఘట్టం ఆవిష్కృతమైంది. ఉత్తరాఖండ్లోని అత్యంత పవిత్రమైన శ్రీ కేదార్నాథ్ ధామం తలుపులు బుధవారం భక్తుల దర్శనార్థం తెరుచుకున్నాయి. మంచు కొండల నడుమ కొలువైన కేదార్నాథ్ ఆలయం ఉదయం 8 గంటలకు వైభవంగా తెరుచుకుంది. వేద...
ఉత్తరప్రదేశ్ ముజఫర్నగర్ లో హిందూ యువకుడిని బలవంతంగా మతమార్పిడి చేసి, అతనితో ఇస్లామిక్ ఆచారాలు పాటింపజేసి, గోమాంసం తినిపించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఒక యువకుడిని అరెస్టు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం, అఫ్సర్ అనే వ్యక్తి హరిద్వార్కు చెందిన...