News

News

వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. బంధుమిత్రుల సమక్షంలో వైభవంగా ఈ వివాహం జరిగింది. గ్వాలియర్‌లోని న్యూ బ్రజ్‌ విహార్‌ కాలనీలో నివసించే శివాని పరిహార్‌కు చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడంటే అమితమైన భక్తి,...
News

రెండు నెలల పాటు భీమేశ్వరాలయ జీర్ణోద్ధరణ పనులు

త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా, పంచారామాల్లో ఒకటిగా, అష్టాదశ శక్తి పీఠాల్లో 12వ శక్తి పీఠంగా విరాజిల్లుతున్న శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వరస్వామివారి ఆలయం జీర్ణోద్ధరణ పనులను కేంద్ర పురావస్తు శాఖ ఆదేశాల మేరకు ఈ నెల 24 నుంచి జూన్‌...
News

సనాతన ధర్మాన్ని దెబ్బతీసేందుకు కుట్ర : యోగి ఆదిత్యనాథ్

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రామనవమి వేడుకల సందర్భంగా బెంగాల్ లోని ముర్షిదాబాద్ లో జరిగిన హింసపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన నమ్మకాన్ని దెబ్బతీసేందుకు మమతా బెనర్జీ నేతృత్వంలోని...
News

వైకల్యం ఉన్నా… ఓటు హక్కులో ఆదర్శంగా నిలిచిన గ్రామం ఇదీ…

ఓటు స్ఫూర్తిని వందకి వంద శాతం చేసి చూపించింది జమ్మూ కాశ్మీర్ లోని ఓ గ్రామం. ఆ గ్రామం పేరు ధడ్కాహి. ఇది ఉధంపూర్ లోకసభ పరిధిలోకి వస్తుంది. మంచు పర్వతాల్లో వుండే ఈ గ్రామంలో కేవలం 150 కుటుంబాలు మాత్రమే...
ArticlesNews

కర్ణాటకలో విద్యార్థిని దారుణ హత్య : లవ్ జిహాద్‌గా అనుమానం

కర్ణాటక కార్పొరేటర్ కుమార్తె హత్య కేసు రాజకీయ రంగు పులుముకుంది. హుబ్లీకి చెందిన కాంగ్రెస్ కార్పొరేటర్ కుమార్తె నేహాను, ఫయాజ్ ఖోండునాయక్ ఏడుసార్లు కత్తితో పొడిచి చంపిన ఘటన కర్ణాటకలో తీవ్ర దుమారం రేపుతోంది. హుబ్లీలో ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతోన్న...
News

చైత్రమాస బ్రహ్మోత్సవాలు ప్రారంభం

విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శుక్రవారం చైత్రమాస బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు మంగళస్నానాలు నిర్వహించారు. ఆలయ స్థానాచార్య శివప్రసాద్‌ శర్మ, ప్రధాన...
ArticlesNews

భారతీయ నారి హిందూ కుటుంబానికి ఆధారం

భారతదేశంలో స్త్రీకి ఒక విశిష్ఠ స్థానాన్నిచ్చాం. హిందూ జీవన విధానంలో, హిందూ కుంటుంబ వ్యవస్థలో తల్లికి, స్త్రీకి మనం అధిక ప్రాధాన్యత నిచ్చాం. మహిళ బహుముఖంగా పనులు చక్కబెట్టి మన జీవన విధానాన్ని బలోపేతం చేస్తుంది. తల్లిగా, భార్యగా, చెల్లిగా, అక్కగా,...
ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రప్రాంతాన్ని కేంద్రంగా చేసుకున్న విదేశి వనితలు 67 ; అనీబిసెంట్

భారతదేశ స్వాతంత్రం కోసం స్వదేశీయులు ఉద్యమం చేయటం అర్థం చేసుకోగలం. భారతీయుల స్వాతంత్ర కాంక్షను గుర్తించి భారతీయులతో గళం కలిపిన విదేశీ వ్యక్తులు వున్నారు. ఐరోపా దేశాలు వలసపాలన సాగిస్తున్న సమయంలో ఆ ఐరోపా ఖండ దేశీయులే బ్రిటీష్ వారి దమన...
1 1,529 1,530 1,531 1,532 1,533 3,060
Page 1531 of 3060