News

ArticlesNews

గతంలో బద్రీనాథ్‌ నడక మార్గం ఎలా ఉండేది?

దేశంలో చార్‌ధామ్‌ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. యాత్రికుల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయ్యింది. చార్‌ధామ్‌లలో ఒకటైన బద్రీనాథ్‌కు నడకమార్గం గతంలో ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉందనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరాఖండ్‌లోని యోగా సిటీ రిషికేశ్ పవిత్ర పుణ్యక్షేత్రంగా...
News

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్, కృష్ణా జిల్లా ఆధ్వర్యంలో ప్రారంభిక వర్గ శిక్షణా కార్యక్రమం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్, కృష్ణా జిల్లా ఆధ్వర్యంలో ఏప్రిల్ 26, 27, 28 తేదీల్లో ప్రారంభిక వర్గ-2024 శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. కృష్ణా జిల్లా ఉంగుటూరులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గుడివాడ, ఉయ్యూరు, కంకిపాడు, గన్నవరం ప్రాంతాలకు చెందిన విద్యార్ధులు పాల్గొన్నారు.ఇంటర్మీడియట్,...
News

శ్రీశైల క్షేత్రంలో ప్లాస్టిక్‌ నిషేధం

పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీశైల క్షేత్ర పరిధిలో ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. శ్రీశైల మహాక్షేత్రాన్ని ప్లాస్టిక్‌ రహిత క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఈవో పెద్దిరాజు ఆదేశాల మేరకు పారిశుద్ధ్యపు సిబ్బందితో కలిసి పర్యవేక్షకులు అయ్యన్న...
News

ఆఫ్ఘన్ షియా మసీదులో కాల్పులు.. ఆరుగురు మృతి

పశ్చిమ అఫ్గానిస్థాన్ లోని షియా ముస్లిం మైనార్టీకి చెందిన మసీదు లోకి సాయుధుడైన ముష్కరుడు చొరబడి కాల్పులు జరపడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో మసీదు ఇమామ్ కూడా ఉన్నారు. మసీదులో ప్రార్థనలు జరుగుతుండగా దుండగుడు వారిపై కాల్పులకు పాల్పడ్డాడు. దాడికి...
News

తిరుపతిలో వేద విజ్ఞాన సదస్సు

తిరుపతి శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం,భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ,భారతీయ విజ్ఞాన వ్యవస్థ ఆధ్వర్యంలో విశ్వ వైదిక విజ్ఞాన సమ్మేళనం ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. సమ్మేళనం ప్రారంభోత్సవంలో పాల్గొన్న టీటీడీ ఈవో ధర్మారెడ్డి, ప్రపంచ...
News

కాలిఫోర్నియా వర్సిటీలో ‘జై శ్రీరామ్‌’ నినాదాలు

అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ నుంచి పాలస్తీనాకు అనుకూలంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్న విద్యార్థులను ఎట్టకేలకు బుధవారం తొలగించారు. మరోవైపు లాస్‌ ఏంజెలిస్‌లోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల, వ్యతిరేక విద్యార్థుల మధ్య ఘర్షణ చెలరేగింది. ముష్ఠిఘాతాలు, కుర్చీలు, కర్రలతో కొట్టుకున్న ఘటనలు...
News

ఛారదామ్ యాత్రకు ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు

ఉత్తరాఖండ్ లో ఛారదామ్ యాత్రకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తోంది. ఈ ఏడాది యాత్రికులు అత్యధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున యాత్రికుల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక వసతులను కల్పించనుంది. ఈ మేరకు ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు...
News

అయోధ్య రాముని సేవలో రాష్ట్రపతి

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. బాలరాముడి ముందు మోకరిల్లి నమస్కరిస్తున్న చిత్రాలను ఆమె ‘ఎక్స్‌’ వేదికగా పంచుకున్నారు. బుధవారం ఉదయం అయోధ్యను చేరుకున్న రాష్ట్రపతి ముర్ముకు ఉత్తర్‌ప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌ స్వాగతం పలికారు. బాలరాముడి దర్శనానికి ముందు రాష్ట్రపతి ముర్ము సరయూ నది తీరంలో జరిగిన హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం హనుమన్‌గిరి ఆలయంలోని పూజలు నిర్వహించారు. జనవరిలో జరిగిన రామమందిర ప్రారంభోత్సవం అనంతరం ద్రౌపది ముర్ము తొలిసారిగా అయోధ్యలో పర్యటించారు....
1 1,511 1,512 1,513 1,514 1,515 3,061
Page 1513 of 3061