ధర్మాన్ని అనుసరిస్తే దైవానుగ్రహం
చిన్నతనం నుంచే పిల్లలను ధర్మపాలన వైపు తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వ ఆధ్మాత్మిక సలహాదారు చాగంటి కోటేశ్వరరావు సూచించారు. పార్వతీపురంలో శ్రీకల్యాణ వేంకటేశ్వర ఆలయ శతాబ్ది ప్రయోక్త నవాహ్నిక కల్యాణ బ్రహ్మోత్సవాలకు ఆయన హాజరయ్యారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మాట్లాడారు....







