ప్రసిద్ధ అమర్నాథ్ యాత్ర కోసం ముందస్తు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ దేశవ్యాప్తంగా నిర్ణీత బ్యాంకులకు చెందిన 554 శాఖల్లో ఈ నెల 15 నుంచి ప్రారంభంకానుంది. ఈ మేరకు శ్రీఅమర్నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు యాత్రికుల కోసం మార్గదర్శకాలు విడుదల చేసింది. యాత్రికుల...
వీర్ సావర్కర్కు ప్రభుత్వం 'వీర్' బిరుదును ప్రదానం చేయలేదు. రచయిత సదాశివ్ రానడే తన జీవిత చరిత్రలో సావర్కర్కు మొదటిసారిగా 'వీర్' బిరుదును ఉపయోగించారు. రానడే ఈ బిరుదును సావర్కర్ పట్ల గౌరవంతో సృష్టించారు. ఆ తర్వాత, ఈ బిరుదు ప్రజల్లో...
ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా. లష్కర్-ఎ-తొయిబా, హిజ్బుల్ ముజాహిదీన్తో లాంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాల నేపథ్యంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 311(2)(సి) ప్రకారం తొలగించినట్లు...
గ్రామం అంటే అందరూ కలిసి ఉండటమే కాదు అప్పుడప్పుడు చిన్న చిన్న వివాదాలు వంటివి కూడా జరుగుతుంటాయి. ఆ చిన్న వివాదాలకు బూతులు తోడైతే ఆ గొడవ పెద్దది అవుతుంది. కొన్ని సందర్భాల్లో అసభ్య పదజాలంతో కూడా గొడవలు పడుతుంటారు. కానీ...
దేశం గర్వించదగ్గ ముద్దుబిడ్డ, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితంలో ముఖ్య ఘట్టాలను వర్ణించే 150 బ్లాక్ అండ్ వైట్ పెయింటింగ్స్ను గుజరాత్ అహ్మదాబాద్లోని 'ఊర్మిళ కనోరియా ఆర్ట్ సెంటర్'లో జరిగిన ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఉన్న 'శ్రీ...
2027 జనగణన తొలి విడతలో భాగంగా నిర్వహిస్తున్న గృహ గణన(HLO)లో ఇప్పటివరకు 5.72 లక్షలకు పైగా కుటుంబాలు స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యుమరేషన్) సౌకర్యాన్ని వినియోగించుకున్నాయి. ఈ విషయాన్ని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్జీఐ) మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ వెల్లడించారు....