కొండవీడులో వెలుగులోకి వచ్చిన శాసనం
పల్నాడు జిల్లా కొండవీడులో రెడ్డిరాజుల కాలానికి చెందిన ఓ అరుదైన శాసనం తాజాగా వెలుగులోకి వచ్చింది. కొండవీడు గిరుల్లోని రుద్రపాదం కొండ శిఖరంపై ఉన్న పురాతన శివాలయంలో ఈ శాసనం గుర్తించినట్లు కొండవీడు కోట అభివృద్ధి కమిటీ కన్వీనర్ కల్లి శివారెడ్డి...







