News

News

అన్నవరం రత్నగిరిపై వేద పండిత సదస్యం

అన్నవరం రత్నగిరిపై వేద ఘోష ప్రతిధ్వనించింది. వార్షిక దివ్యకల్యాణ మహోత్సవాల్లో భాగంగా నవ దంపతులు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల సమక్షంలో   వేద పండిత సదస్యం ఘనంగా జరిగింది.   సత్యదేవుడు, అమ్మవార్లను, పెళ్లి పెద్దలు సీతారాములను అనివేటి మండపం వద్దకు ఊరేగింపుగా...
News

మల్హర్ చారిత్రక వైభవం : సనాతన ధర్మ వారసత్వానికి సజీవ సాక్ష్యాలు

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో ఉన్న మల్హర్ గ్రామం మరోసారి తన చారిత్రక వైభవాన్ని చాటుకుంది. తాజాగా ఇక్కడ లభించిన 1500 ఏళ్ల నాటి రాగి శాసనం (తామ్రపత్రం) భారతదేశ చరిత్ర, ముఖ్యంగా దక్షిణ కోసల ప్రాంతపు సామాజిక, రాజకీయ పరిస్థితులపై కొత్త...
ArticlesNews

పరాయి “డే” సంస్కృతి మోజులో మన అస్తిత్వాన్ని కోల్పోతున్నామా?

ఆధునికత వేగంగా విస్తరిస్తున్న ఈ కాలంలో, మన జీవన విధానంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ‘డే’ (Day) సంస్కృతి మన యువతలో వేగంగా ప్రాచుర్యం పొందుతోంది. ఎవరో నిర్ణయించిన రోజున, ఒక ట్రెండ్‌ను అనుసరించడం ఫ్యాషన్‌గా మారింది. కానీ వేల...
News

పానక నివేదన పథకం ప్రారంభం

గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో వేంచేసియున్న ఎగువ సన్నిధి శ్రీ పానకాల లక్ష్మీనరసింహునికి పానక నివేదన పథకాన్ని ప్రారంభించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్‌కుమార్‌  ఒక ప్రకటలో పేర్కొన్నారు. భక్తులు కోరిన రోజున వారి గోత్ర నామాలతో స్వామి వారికి పానకం...
ArticlesNews

తరతరాలుగా సేంద్రియ వ్యవసాయం- ఎరువులు వాడే పొలం కన్నా అధిక దిగుబడి

వ్యవసాయంలో రసాయనాల వినియోగం, పెరుగుతున్న ఖర్చులు అన్నదాతల నడ్డి విరుస్తున్న వేళ ఓ రైతు కొత్త ఒరవడిని సృష్టించారు. సుమారు 65 ఎకరాల భూమిలో పూర్తిగా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. పూర్వీకుల సంప్రదాయాలను పాటిస్తూనే అరుదైన...
ArticlesNews

వ్యవసాయం కోసం గవర్నమెంట్ జాబ్‌కు గుడ్‌బై సహజ సాగులో సక్సెస్‌

ప్రస్తుత కాలంలో ప్రజలు మెరుగైన జీవనం కోసం నగరాలకు వలస వెళ్తున్నారు. కానీ రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి మాత్రం అందుకు భిన్నం. సహజ సాగు (ప్రకృతి వ్యవసాయం) కోసం ఏకంగా దేశ రాజధాని దిల్లీ నుంచి స్వగ్రామానికి తిరిగి వచ్చేశారు....
ArticlesNews

‘‘సంఘ్’’ ని సులభంగా అర్థం చేయించాలంటే సులభ మార్గం ‘‘శాఖ’’

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కి మూలం ‘‘సంఘ శాఖ’’. సంఘ సిద్ధాంతాలను ప్రజలకు చెప్పడానికి స్వయంసేవకులు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. సంఘ సిద్ధాంతం అద్వితీయమైనందున ఒక పట్టాన ప్రజలు అర్థం చేసుకోలేరు. సంఘాన్ని ప్రజలకు అర్థం చేయించేందుకు ఒక సులభమార్గం వుంది....
News

హిందూ ధర్మంపై విమర్శలు చేసే వర్గాలకు ధీరేంద్ర కృష్ణ శాస్త్రి సవాల్

మధ్యప్రదేశ్‌కు చెందిన బాగేశ్వర్ ధామ్ పీఠాధిపతి పండిట్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి నాగపూర్ వేదికగా హిందూ ధర్మంపై విమర్శలు చేసే వర్గాలకు బహిరంగ సవాల్ విసిరారు. హిందూ సంప్రదాయాలను అవమానిస్తున్నారని భావిస్తున్న వ్యక్తులు, సంస్థలు తమ ఆరోపణలను ప్రత్యక్షంగా నిరూపించాలని ఆయన...
1 139 140 141 142 143 3,011
Page 141 of 3011