సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాలి
ఆది నుంచి ఉన్నది సనాతన ధర్మమేనని దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువుపై ఉందని చిలకలూరిపేట ఆదిపరాశక్తి క్షేత్ర పీఠాధిపతి నిత్య విద్యానంద భారతి స్వామీజీ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్తిలి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో హనుమాన్ శక్తి జాగరణ...







