News

News

ఘనంగా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం

గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మంగళవారం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్స వాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం ఏర్పాటు చేసిన 2కిలోమీటర్ల మారథాన్ ను మూడు జిల్లాల ఏబీవీపీ బాధ్యులు శివకుమార్, తలసేమియా బాధితుల...
ArticlesNews

ముస్లింలు పూజాసామగ్రి అమ్మకుండా నిలువరించాలి: విశ్వ హిందూ పరిషత్

హిందూ దేవాలయాలు, తీర్థయాత్రల ప్రాంతాలలో ముస్లింలు ప్రసాదాలు, ఆహార పదార్థాలు, పూజా సామగ్రి విక్రయించకుండా దుకాణాలను మూసివేయాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది. విహెచ్‌పి కేంద్ర ప్రధాన కార్యదర్శి బజరంగ్ బాగ్రా మాట్లాడుతూ భారత్ మాతాకీ జై లేదా వందేమాతరం...
News

పరిశోధనలు దేశ ప్రయోజనాలకు దోహదపడాలి

ఉన్నత విద్యాప్రమాణాలు, పరిశోధనలు దేశ ప్రయోజనాలు, అభివృద్ధికి దోహదపడాలని, యువత ఆలోచనలు ఈ దిశగా సాగాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపునిచ్చారు. మంగళవారం మధ్యాహ్నం భువనేశ్వర్‌లోని నైజర్‌ విద్యాసంస్థ 13వ స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ విద్యాప్రమాణాలతోనే అభివృద్ధి సాధ్యమన్నారు....
News

జ్ఞానం, శీలం, ఏకత ఏబీవీపీ ప్రత్యేకతలు

జ్ఞానం, శీలం, ఏకత అనేవి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ప్రత్యేకతలు అని ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి యాగంటి వెంకట గోపి చెప్పారు.ఏబీవీపీ 76వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏబీవీపీ విజయవాడ శాఖ ఆధ్వర్యంలో నగరంలో మంగళవారం ర్యాలీ...
News

పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక రైలు

పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం రైల్వే శాఖ ప్రత్యేక రైలు నడపనుంది. ఈ నెల 31న ప్రారంభమయ్యే రైల్లో ప్రయాణించి నాభిగయ, శిరో గయ, పూరీ జగన్నాథుడు, కాశీ విశ్వనాథ్, అన్నపూ ర్ణదేవి దర్శనం, గయలో శ్రావణ మాస పిండ తర్పణం,...
News

రాహుల్ వ్యాఖ్యలపై హిందూ సంస్థల ధర్నా

ఇటీవల పార్లమెంటులో ప్రసంగిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హిందుత్వం పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా హిందూ సంస్థలకు చెందిన కార్యకర్తలు మంగళవారం ఢిల్లీలో ధర్నా చేశారు. సర్వ హిందూ సమాజ్ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. హిందువులను అవమానించడాన్ని...
ArticlesNews

విడాకులైన ముస్లిం మహిళలకు భరణం దానం కాదు, హక్కు: సుప్రీం

విడాకులు పొందిన ముస్లిం మహిళ తన భర్త నుంచి భరణం పొందవచ్చునని సుప్రీంకోర్టు ఇవాళ తేల్చి చెప్పింది. విడాకులిచ్చిన తన భార్యకు భరణం ఇవ్వాలన్న ఆదేశాలను సవాల్ చేస్తూ ఒక ముస్లిం పురుషుడు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బివి నాగరత్న,...
News

అక్రమ కబేళాలు నిర్వహిస్తే చర్యలు

కాకినాడ జిల్లా పిఠాపురంలో అక్రమ కబేళాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కాకినాడ ఆర్‌డీవో ఇట్ల కిషోర్‌ హెచ్చరించారు. ఆయన మంగళవారం నియోజకవర్గంలో అక్రమ కబేళాలు, పశు రవాణా, విక్రయాలకు సంబంధించి రెవెన్యూ, పంచాయతీ, పశుసంవర్థక, పోలీస్‌ శాఖలతో పిఠాపురం మున్సిపల్‌...
1 1,419 1,420 1,421 1,422 1,423 3,071
Page 1421 of 3071