అన్నవరానికి రెండు కొత్త బస్సులు
అన్నవరం సత్యదేవుని ఆలయానికి విచ్చేసే భక్తుల కోసం అన్నవరం దేవస్థానం మరో రెండు కొత్త బస్సులను కొనుగోలు చేయనుంది. ఒక్కో బస్సులో 42 మంది కూర్చునేందుకు సీట్లు కలిగిన వీటి కోసం రూ.80 లక్షలు వెచ్చించనున్నట్టు దేవస్థానం ఈఓ కె.రామచంద్రమోహన్ తెలిపారు....







