News

News

ఉగ్రవాదుల కొత్త పన్నాగాలు గుహలు.. ఇప్పుడు బంకర్లు:.

భద్రతా బలగాలకు చిక్కకుండా ఉగ్రవాదులు కొత్తకొత్త పన్నాగాలు పన్నుతున్నారు. ఉగ్రదాడులకు ముందు వారు దాక్కొనేందుకు గుహలకు బదులుగా బంకర్లను వాడుతున్నారు. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలో సెర్చ్‌ ఆపరేషన్‌లో భాగంగా భద్రతా బలగాలు విస్తుపోయే విషయాలను గుర్తించారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఉగ్రవాదులు...
News

మోహన్ భగవత్ ప్రయాణిస్తున్న రైలుపై రాళ్లదాడి: ఇద్దరు నిందితుల అరెస్ట్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ -RSS అధినేత మోహన్ భగవత్ ప్రయాణిస్తున్న స్వర్ణ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్లదాడికి పాల్పడిన ఘటనలో ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. గురువారం సాయంత్రం కాన్పూర్ నుండి ఢిల్లీ వెళ్తున్న ఈ రైలు యూపీలోని...
News

సామాజిక వ్యవస్థను సమాజమే స్వయంగా నడుపుతోంది : అతుల్ లిమాయే

సామాజిక వ్యవస్థను సమాజమే స్వయంగా నడుపుతోందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహ సర్ కార్యవాహ అతుల్ లిమాయే అన్నారు. సనాతన సంప్రదాయంలో కుటుంబం, విద్య, సేవా కార్యక్రమాలు, ధర్మం మరియు సామాజిక జీవనాన్ని నిర్వహించే కీలక బాధ్యతను సమాజం ఎల్లప్పుడూ తనపైనే...
News

అఫ్గాన్‌లో పాక్‌ దాడులపై ఐరాసలో భారత్‌ నిలదీత

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో భారత్, పాకిస్థాన్‌ల మధ్య మరోసారి మాటల యుద్ధం జరిగింది. ఉగ్రవాద నిరోధక చర్య ముసుగులో అఫ్గానిస్థాన్‌పై పాకిస్థాన్‌ చేపట్టిన సైనిక చర్యలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. వైమానిక దాడులతో భారీగా అమాయక ప్రజలను బలిగొనడాన్ని తప్పుబట్టింది....
News

ఈశాన్య భారతంలో సనాతన ధర్మ ప్రచారానికి కొత్త అధ్యాయం

దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజధానుల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా అస్సాం ప్రభుత్వం కేటాయించిన 10.33 ఎకరాల భూమిని టీటీడీ అధికారికంగా స్వాధీనం చేసుకుంది. అస్సాం రాష్ట్రంలోని కామ్రూప్ జిల్లాలోని సోనాపూర్ సర్కిల్ పరిధిలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ నిర్మాణం కోసం...
ArticlesNews

బందా బైరాగీ త్యాగం : దేశ, ధర్మ రక్షణ కోసం ప్రాణాలను అర్పించిన మహావీరుని అజరామర గాథ

-డా. శుచి చౌహాన్ భారత చరిత్రలో అనేకమంది మహనీయులు తమ రాజ్యాల కోసం కాదు, వ్యక్తిగత కీర్తి కోసం కాదు, ధర్మాన్ని, దేశాన్ని, సంస్కృతిని కాపాడటానికి తమ జీవితాలను అర్పించారు. అలాంటి మహావీరులలో ఒకరు బందా సింగ్ బహదూర్, అంటే బందా...
News

గోకర్ణ మహాబలేశ్వర ఆలయంలో కలుషిత నీరు..

కర్ణాటకలోని శ్రీ మహాబలేశ్వర ఆలయంలో కలుషిత నీరు చేరిన ఘటన భక్తుల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. ‘దక్షిణ కాశీ’గా ప్రసిద్ధి చెందిన గోకర్ణ క్షేత్రంలోని ఆలయ గర్భగుడి పరిసర ప్రాంతంలో భారీ వర్షాల నేపథ్యంలో డ్రైనేజీ వ్యవస్థలో సమస్య తలెత్తడంతో నీరు...
ArticlesNews

తిరుపతి నుంచి వారణాసి వరకు.. పుణ్యక్షేత్రాలకు పరుగులు తీస్తున్న Gen Z

యువత సాధారణంగా గోవా, యూరప్ వంటి వినోదభరిత ప్రదేశాలనే ఇష్టపడతారని, ఆధ్యాత్మిక యాత్రలు కేవలం పెద్దవాళ్లు మాత్రమే చేస్తారని చాలామంది అనుకుంటారు. కానీ ఇప్పుడు ఆ అభిప్రాయం మారుతోంది. భారతదేశంలో జెన్ జెడ్ యువత బీచ్‌లు, పార్టీలు వంటి వినోద ప్రదేశాలకంటే...
1 138 139 140 141 142 3,086
Page 140 of 3086