బంజరు భూమిని అడవిగా మార్చిన ఉపాధ్యాయుడు
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఛింద్వారా జిల్లాకు చెందిన ఒక వ్యక్తి తన తల్లి కోరికను తీర్చడానికి అసాధారణమైన కార్యాన్ని తలపెట్టాడు. ఏళ్ల తరబడి కష్టపడి పనిచేసి బీడుగా ఉన్న బంజరు భూమిలో వేలాది మొక్కలు నాటి దట్టమైన అడవిగా మార్చాడు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన...






