ఎందరో గురువులు
విద్యార్థి అంతరంగంలోని అంధకారాన్ని తరిమికొట్టి జ్ఞానకాంతులతో నింపేవాడు గురువు. అలాంటి వారిలో మొదటి స్థానం తల్లిదండ్రులది. రెండోస్థానం విద్యాబుద్ధులు నేర్పించేవారిది. మేధస్సు వికసించే వేళ శిష్యుడికి గురువే దేవుడు అవుతాడు. గురువు పరబ్రహ్మ స్వరూపుడని అనేది అందుకే. అధర్వణ వేదంలోని శిష్టాచార...







