విద్యాభారతి ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ‘వందేమాతరం’ 150 వసంతాల మహోత్సవాలు
అమర దేశభక్తి గీతం ‘వందేమాతరం’ రచనకు 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా విద్యాభారతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా విశేష కార్యక్రమాలను నిర్వహించనుంది. మహాకవి బంకించంద్ర చటోపాధ్యాయ రచించిన ఈ గీతం భారత జాతీయ చైతన్యానికి, స్వాతంత్ర్య సమర స్ఫూర్తికి, మాతృభూమి పట్ల అచంచల...






