కాలగర్భంలో చారిత్రక సంపద
ప్రకాశం జిల్లాలోని చారిత్రక సంపద కాలగర్భంలో కలిసిపోతోంది. చందవరంలోని బౌద్ధాస్తూపం.. సంతమాగులూరులోని వేణుగోపాలస్వామి ఆలయాలను పట్టించుకునేవారు కరవయ్యారు. సంతమాగులూరు మండలంలోని కుందుర్రు నుంచి పరిటాలవారిపాలెం వెళ్లే మార్గంలో రహదారిలో 16వ శతాబ్దం నాటి వేణుగోపాలస్వామి ఆలయం ధ్వంసమై కాలగర్భంలో కలిసిపోతోంది. అధికారులు,...







