అభ్యుదయ ఆది శిఖరం కందుకూరి వీరేశలింగం
( ఏప్రిల్ 16 - కందుకూరి వీరేశలింగం జయంతి ) తెలుగు జాతి గర్వించదగిన మహోన్నత వ్యక్తులలో ముఖ్యులు కందుకూరి వీరేశలింగం ఒకరు. ఆయన తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు. బాల్య వివాహాల రద్దు కోసం ఉద్యమించిన మహోన్నతుడు, సంఘ సంస్కర్త....







