శ్రీరామ మందిర విరాళాల వ్యవహారంపై ఎస్ఐటీ విచారణకు డిమాండ్
ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని భవ్యమైన శ్రీరామ జన్మభూమి మందిరంలో భక్తులు సమర్పించిన విరాళాలకు సంబంధించిన అంశంపై నెలకొన్న వివాదం నేపథ్యంలో, ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్’ ప్రత్యేక దర్యాప్తు బృందం (ఎస్ఐటీ)తో సమగ్ర విచారణ జరపాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్...







