News

News

జమ్ముకశ్మీర్‌లో స్థానికేతర వ్యక్తిని కాల్చి చంపిన ఉగ్రవాదులు

జమ్ముకశ్మీర్‌లో మరోసారి స్థానికేతర వ్యక్తిని ఉగ్రవాదులు కాల్పి చంపారు.శుక్రవారం రోడ్డు పక్కన బుల్లెట్‌ గాయాలతో పడి ఉన్న ఒక వ్యక్తిని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకున్నారు. మృతుడు బీహార్‌కు చెందిన వలస కార్మికుడిగా గుర్తించారు. దక్షిణ...
News

పార్లమెంట్ వక్ఫ్ ఆస్తి అట… బద్రుద్దీన్ వ్యాఖ్యలు

ప్రజల ఆస్తి అయిన పార్లమెంట్ విషయంలో AIUDF చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ సంచలన ప్రకటన చేశారు. పార్లమెంట్ భవనం, దాని పరిసర ప్రాంతాలు వక్ఫ్ ఆస్తులపై నిర్మించారట. అలాగే వసంత విహార్ చుట్టుపక్కల ప్రదేశాలు, దేశ రాజధానిలోని విమానాశ్రయం వరకూ విస్తరించిన...
News

తిరుమలలో ప్రత్యేక ట్రాఫిక్‌ నిర్వహణ వ్యవస్థ

తిరుమలలో పెరిగిపోతున్న వాహనాల రద్దీని నియంత్రించేందుకు అత్యవసరంగా ప్రత్యేక ట్రాఫిక్‌ నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను టీటీడీ అడిషనల్‌ ఈఓ సీహెచ్‌.వెంకయ్య చౌదరి ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో టీటీడీ సీవీఎస్వో శ్రీధర్‌, ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి టీటీడీ, విజిలెన్స్‌...
News

కార్తీకం’లో ఆలయాల్లో పటిష్ఠ ఏర్పాట్లు

కార్తీక మాసంలో భక్తుల సౌకర్యార్థం దేవాలయాల్లో పటిష్ఠమైన ఏర్పాటు చేయాలని దేవదాయ శాఖ కమిషనర్‌ ఎస్‌.సత్యనారాయణ ఆదేశించారు. ఆలయాల ఈవోలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. భక్తులకు పంపిణీ చేసే ప్రసాదాలతో పాటు అన్నప్రసాదంలోనూ నాణ్యత పాటించాలని ఆదేశించారు. ఆలయాల బయట...
News

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల

2025 జనవరికి సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను ఈ నెలలో టీటీడీ అందుబాటులోకి తేనుంది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి 2025 జనవరి కోటాను ఈ రోజు ఉదయం 10 గంటలకు తిరుమల తిరుపతి...
News

వారిక ‘నో ఫ్లై లిస్టు’లో

విమానాలకు బాంబు బెదిరింపులతో హడలెత్తిస్తున్న ఆకతాయిలు, అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇలాంటి ఉత్తుత్తి బాంబు బెదిరింపులతో ప్రమాణికులకు తీవ్ర అసౌకర్యం కల్పిస్తున్న వారిని, భయాందోళనలకు గురిచేస్తున్న వారిని ఇకమీదట విమాన ప్రయాణానికి అనర్హుల జాబితా...
News

జమిలి, ఉమ్మడి పౌరస్మృతి తప్పనిసరి : వెంకయ్య నాయుడు

ఉమ్మడి పౌర స్మృతి, జమిలి ఎన్నికలను సాధ్యమైనంత త్వరగా అమలు చేయాల్సిన అవసరం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి, పంచాయితీలకు నెల రోజుల తర్వాత ఎన్నికలు నిర్వహించడం అవసరమని చెప్పారు. కొన్ని రాష్ట్రాలు సకాలంలో పంచాయితీ...
ArticlesNews

తల్లిదండ్రుల సేవ… తరింపజేసే తోవ

ఈ ప్రపంచానికి మనం పరిచయమవడానికి కారణం తల్లిదండ్రులు. వారి సేవను మించిన పవిత్ర కార్యం వేరేదీ లేదు. కన్నవారిని ఆవేదనకు, అశాంతికి గురిచేస్తే అంతకు మించిన పాపం మరొకటి ఉండదు. సాక్షాత్తు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు తమ తొలిప్రాధాన్యం తల్లిదండ్రులకే ఇచ్చారు. ‘మాతృదేవోభవ......
1 1,282 1,283 1,284 1,285 1,286 3,075
Page 1284 of 3075