News

News

ఒకటిన బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌లో దీపావళి వేడుకలు

దీపాల పండుగ దీపావళిని దేశవ్యాప్తంగా అక్టోబర్ 31న జరుపుకోనుండగా, ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, కేదార్‌నాథ్‌లలో నవంబర్ ఒకటిన జరుపుకుంటున్నారు. తాజాగా దీపావళి పండుగను నవంబర్ 1న జరుపుకోవాలని బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఉత్తరాఖండ్‌ అంతటా నవంబర్...
News

వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌లో దీపావళి వెలుగులు

దేశంలో ఎక్కడ చూసినా దీపావళి సందడి కనిపిస్తోంది. పలు నగరాల్లోని ఎత్తయిన భవనాలను రంగురంగుల దీపాలతో అలంకరించారు. ఈ దీపాల పండుగ భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. దీపావళి సందర్భంగా అమెరికాలోని న్యూయార్క్ నగరం వెలుగులమయంగా మారింది....
ArticlesNews

దీపావళి అంటే దివ్వెల వరుస

( అక్టోబర్ 31 - దీపావళి ప్రత్యేకం ) దీపావళి అంటే దివ్వెల వరుస. దీపావళి రోజు సాయంకాలం… దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి మహేశ్వర దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే… అని మననం చేసుకుంటూ నువ్వులనూనె లేదా...
News

గిన్నిస్ రికార్డుల్లోకి అయోధ్య దీపోత్సవం

రామాలయం నిర్మాణం తర్వాత అయోధ్యలో జరిగిన తొలి దీపోత్సవం రెండు గిన్నిస్ రికార్డులను నెలకొల్పింది. అత్యధికంగా 25 లక్షల ప్రమిధలు వెలిగించడంతో అయోధ్య దీపకాంతుల్లో మిలమిలలాండింది. అలాగే 1,121 వేదాచార్యులు ఏకకాలంలో హారతి ఇవ్వడం కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులకు...
News

దేవాలయాల్లో ప్రసాదాల తయారీ, విధానాలపై ఉన్నత స్థాయి నిపుణుల కమిటి

దేవాలయాల్లో ప్రసాదాల తయారీ, ఇతరత్రా అవసరాల కోసం వినియోగించే నెయ్యి విషయంలో అనుసరించాల్సిన విధానాలపై ఉన్నత స్థాయి నిపుణుల కమిటిని నియమించినట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఈ కమిటీ 15 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందన్నారు....
ArticlesNews

ఆధునిక భారత సమగ్రత సారథి సర్దార్ పటేల్

( అక్టోబర్ 31 - సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతి ) రైతు ఉద్యమాలలో గాంధీజీ అనుచరుడిగా ప్రజా జీవితంలోకి వచ్చి, 1917లోనే బ్రిటిష్ పాలకుల నుండి దేశానికి స్వరాజ్యం కావాలంటూ గాంధీజీ తయారు చేసిన విజ్ఞప్తి పత్రంపై సంతకాలు సేకరిస్తూ...
ArticlesNews

దివ్యోపదేశాల దీపావళి!

( అక్టోబర్ 31 - దీపావళి ప్రత్యేకం ) రావణవధ అనంతరం శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై వెళ్లి అయోధ్యలో పట్టాభిషిక్తుడైన సందర్భంగానూ, శ్రీమహావిష్ణువు వామనావతారంలో బలిచక్రవర్తిని పాతాళానికి పంపినందుకు, పాలసముద్రం నుంచి లక్ష్మీదేవి అవతరించినందుకు గుర్తుగానూ, విష్ణుమూర్తి నరసింహావతారంలో హిరణ్యకశిపుని చీల్చి...
News

అర్చకుడు వారిస్తున్నా… రామాలయంలో నమాజ్

మధ్యప్రదేశ్ లోని షాజాపూర్ జిల్లాలోని రామ మందిరంలో ముగ్గురు ముస్లింలు నమాజ్ చేశారు. రుస్తమ్, అక్బర్, బాబు ఖాన్ గా గుర్తించారు. దీంతో స్థానిక హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో...
1 1,258 1,259 1,260 1,261 1,262 3,075
Page 1260 of 3075