News

News

తిరుమలలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం

తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్లు, టీటీడీ ఉన్నతాధికారుల సమక్షంలో బంగారువాకిలి చెంత ఆగమోక్తంగా ఆస్థాన వేడుక నిర్వహించారు. అంత‌కుముందు ఆల‌యంలో మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన పట్టు వస్త్రాలు సమర్పించి రూపాయి హారతి,...
ArticlesNews

కార్తీక మాసం విశిష్టత.. పవిత్రత

కార్తీక మాసం విశిష్టత.. పవిత్రత ఏమిటి.. ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది.. దసరా.. దీపావళి పండుగలు ముగిశాయి. ఇక హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కార్తీక మాసం ఈ ఏడాది ( 2024) నవంబర్​ 2న ప్రారంభం కానుంది. ఈ నెలలో పరమేశ్వరుడిని...
News

సరిహద్దుల్లో ఒక్క అంగుళం విషయంలోనైనా రాజీ ప్రసక్తే లేదు: మోదీ

వర్తమాన భారతదేశం తన సరిహద్దుల్లో ఒక్క అంగుళం భూమి విషయంలోనైనా రాజీ పడే ప్రసక్తే లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేసారు. మన సైనికుల పట్టుదలను దేశ ప్రజలందరూ నమ్ముతున్నారని చెప్పారు. ‘ఇవాళ మన దేశం సరిహద్దుల్లో ఒక్క అంగుళం...
News

తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం

తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రత, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు తిరుమలలో రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించాలని తితిదే నిర్ణయించింది. గత కొంతకాలంగా కొందరు రాజకీయ నాయకులు దర్శనానంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ రాజకీయ ప్రసంగాలు, విమర్శలు చేయడం పరిపాటిగా...
ArticlesNews

సిక్కుల నరమేధం – భారత చరిత్రలో మాయని మచ్చ

(నవంబర్ 1 - సిక్కుల నరమేధం మొదలైన రోజు) స్వతంత్ర భారతదేశంలో జరిగిన అత్యంత దారుణమైన ఊచకోతగా 1984 నాటి హత్యాకాండను చెప్పుకోవచ్చు. 1984 అక్టోబరు 31న నాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీని ఆమె అంగరక్షకులు కాల్చి చంపారు. ఇందిర హత్య...
News

వేద పండితులకు నిరుద్యోగ భృతి

వేద పండితులకు నిరుద్యోగ భృతి చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నెలకు రూ.3వేల చొప్పున సంభావన రూపంలో చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 7 దేవాలయాల పరిధిలో మొత్తం 600 మంది వేద పండితులు ఉన్నారు. సింహాచలం, అన్నవరం, కనకదుర్గ, శ్రీకాళహస్తి,...
1 1,256 1,257 1,258 1,259 1,260 3,075
Page 1258 of 3075