News

News

కొత్త గ్రహాన్ని కనుగొన్న భారత శాస్త్రవేత్తలు

విశ్వంలో మరో కొత్త గ్రహాన్ని భారత శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అధునాతన స్పెక్టోగ్రా్‌ఫను ఉపయోగించి ఆ గ్రహాన్ని గుర్తించామని.. ఇదో అద్భుత ఆవిష్కరణ అని ఫిజికల్‌ రీసెర్చ్‌ ల్యాబొరేటరీ (పీఆర్‌ఎల్‌) కి చెందిన పరిశోధకులు పేర్కొన్నారు. ఈ గ్రహాన్ని టీఓఐ-6651బీగా పిలుస్తున్నామని తెలిపారు....
News

శ్రీవారి ఆలయంలో గురువారం దీపావళి ఆస్థానం..

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో గురువారం దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఆలయ అధికారులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. ప్రొటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి...
News

కార్తిక మాసోత్సవాల ఏర్పాట్ల పరిశీలన

శ్రీశైల క్షేత్రంలో నవంబరు 2 నుంచి డిసెంబరు వరకు జరగనున్న కార్తిక మాసోత్సవాల ఏర్పాట్లను దేవస్థాన ఇన్‌చార్జ్‌ ఈఓ ఇ.చంద్ర శేఖర్‌రెడ్డి అధికారులతో కలిసి పరిశీలించారు. క్యూలైన్లు, లడ్డూప్రసాదాల తయారీ, ఆలయ పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవం పుష్కరిణిహారతి, పాతాళగంగ, పార్కింగ్‌ ప్రదేశాల...
News

దీపావళి పండగ వేళ కొత్త రైళ్ళు

దీపావళి పండగకు ముందు రైల్వే ప్రయాణీకులకు ఇండియన్ రైల్వేస్ గుడ్‌న్యూస్ చెప్పింది. దీపావళి పండుగ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో 200 కొత్త రైళ్లను ప్రకటించింది. పండగ వేళ దేశవ్యాప్తంగా ప్రజలు తమ స్వస్థలాలకు వెళ్తుంటారు. ఈ సమయంలో ఉండే రద్దీని దృష్టిలో...
News

రష్యా దేశస్తుల హరేకృష్ణ నగర సంకీర్తన

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో రష్యా దేశస్తులు చేపట్టిన హరేకృష్ణ నగర సంకీర్తన కమనీయంగా సాగింది. స్థానిక పొట్టి శ్రీరాములు విగ్రహం ఆవరణ నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు అక్కడి నుంచి అమ్మవారిశాల వరకు సుమారు 4 గంటల పాటు...
News

సమరసత కోసం కార్యాచరణతో కూడిన ప్రణాళిక : సాధు సంతుల ప్రతిన

లోకమాత అహల్యబాయి హోల్కర్ త్రిశతాబ్ది జయంతి ఉత్సవాల సందర్బంగా త్రివేణి సంగమ (గోదావరి, మంజీరా, హరిద్రా నదుల) క్షేత్రమైన కందకుర్తిలో ( ఇందూరు జిల్లా,తెలంగాణ ) సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో పూజ్య ధర్మాచార్యుల సమ్మేళనం జరిగింది. 7 జిల్లాల నుండి...
ArticlesNews

1200 ఎకరాల్లో వక్ఫ్ మోసం.. రాత్రికి రాత్రే రికార్డుల మార్పు..

కర్నాటక వక్ఫ్ బోర్డు రైతులను నిలువునా మోసం చేసింది. రాత్రికి రాత్రే రైతులను భూములను తమవని రికార్డులను తారుమారు చేసేసింది. ఇది జరిగింది విజయపురలో. ఒక్కటి కాదు రెండు కాదు.. ఏకంగా 1200 ఎకరాల రైతుల భూములు వక్ఫ్ భూములని ప్రకటించుకుంది....
News

శ్వేతసౌధంలో ఘనంగా దీపావళి వేడుకలు

అమెరికా అధ్యక్ష భవనంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు జోబైడెన్‌ హాజరయ్యారు. శ్వేతసౌధంలోని బ్లూరూమ్‌లో ఈ వేడుకలను ఘనంగా జరిపారు. ఆ ప్రదేశాన్ని దీపాలు, పుష్పాలతో అలంకరించారు. ఈ వేడుకలకు దాదాపు 600 మందికిపైగా అతిథులు హాజరయ్యారు....
1 1,259 1,260 1,261 1,262 1,263 3,075
Page 1261 of 3075