News

News

చీనాబ్‌ బ్రిడ్జ్‌పై కన్నేసిన పాక్‌.. చైనా కోరిక మేరకు సమాచార సేకరణ

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్‌ ను జ‌మ్మూక‌శ్మీర్‌లో నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. ఆ రాష్ట్రంలోని రియాసీ జిల్లాలో చీనాబ్‌ నదిపై ఈ బ్రిడ్జ్‌ను నిర్మిస్తున్నారు. అయితే, ఈ ఎత్తైన వంతెనపై పొరుగు దేశం పాకిస్థాన్‌ కన్నుపడినట్లు తెలుస్తోంది. బ్రిడ్జ్‌కు సంబంధించిన...
News

పర్యాటక ప్రదేశాల్లో ప్లాస్టిక్‌ నిషేధం

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ వినియోగాన్ని నిషేధించామని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ తెలిపారు. జిల్లాలో పర్యాటకంపై కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పర్యాటక సీజన్‌ ప్రారంభమైందని, పెద్ద ఎత్తున పర్యాటకులు సందర్శిస్తారన్నారు. ఏజెన్సీ...
News

ఒక్క క్లిక్‌తో ప్రయాగ్‌రాజ్‌ మహాకుంభ్-2025 వివరాలు..

12 ఏళ్ల తర్వాత ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ్-2025 నిర్వహిస్తున్నారు. భారతదేశంతోపాటు విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు మహాకుంభా మేళాకు తరలివస్తారు. మహాకుంభ్ 2025 తేదీలు, దానికి సంబంధించిన సమాచారం గురించి తెలుసుకోవడానికి అధికారిక యాప్‌ అందుబాటులోకి తెచ్చారు. మహాకుంభ్ 2025 కు...
News

శ్రీరాముడికి ముస్లిం మహిళల హారతి

దీపావళి సందర్భంగా గురువారం (అక్టోబర్ 31) వారణాసిలోని లాంహి ప్రాంతంలో ముస్లిం మహిళలు శ్రీరామునికి మహా హారతి నిర్వహించారు. 2006లో వారణాసిలోని సంకట్‌ మోచన్‌ టెంపుల్‌ బాంబు ఘటన తర్వాత ఈ సంప్రదాయం ప్రారంభమైందని ధర్మాచార్య అన్నారు. రామనవమి, దీపావళి రోజున...
News

ఆలయానికి పోటెత్తిన భక్తులు.. కొండపై నుంచి జారిపడటంతో

కర్ణాటకలోని ఓ ఆలయంలో జరిగిన ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. దీపావళి పండుగ సందర్భంగా.. చిక్కమగళూరులోని దేవీరమ్మ కొండపై ఉన్న ఆలయానికి భక్తులు పోటెత్తడంతో తోపులాట జరిగింది. వేలాది సంఖ్యలో భక్తులు ఒక్కసారిగా రావడంతో, కొండలపై జారి పడి పలువురికి గాయాలయ్యాయి. మల్లెనహళ్లిలోని...
ArticlesNews

శివధనుర్భంగం సీతా స్వయంవరం

హరుని చాపము రాముడతి సత్త్వయుక్తి బెరిగివేడిదె యెక్కు పెట్టుచున్నాడు. అదరకు భూదేవి ఆత్మలో నీవు చెదరి చలింపకు శేషాహి నీవు కడక ధరింపుము కమతేంద్ర నీవు కడు నేమరకుడు దిక్కరు లార మీకు రామలక్ష్మణులను వెంటబెట్టుకొని విశ్వామిత్ర మహర్షి మిథిలానగరానికి బయలుదేరి...
News

లేహ్‌లో అనలాగ్‌ మిషన్‌ను ప్రారంభించిన ఇస్రో

భారత అంతరిక్ష సంస్థ-ఇస్రో తొలి అనలాగ్ స్పేస్ మిషన్‌ను లద్దాఖ్‌ లేహ్‌లో ప్రారంభించింది. హ్యూమన్‌ స్పేస్‌ ఫ్లైట్‌ సెంటర్‌, ఆకా స్పేస్‌ స్టూడియో, లడఖ్‌ విశ్వవిద్యాలయం, ఐఐటీ బాంబే, లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ సహకారంతో ఈ మిషన్‌ చేపట్టినట్లు...
News

అయోధ్య: ఆ మట్టి ప్రమిదలను ఏం చేస్తారంటే..

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో బుధవారం అత్యంత వేడుకగా దీపోత్సవం జరిగింది. 25 లక్షలకు పైగా దీపాలు వెలిగించి యోగి ప్రభుత్వం సరికొత్త రికార్డు నెలకొల్పింది. దీపావళి సందర్భంగా గత ఎనిమిదేళ్లుగా దీపోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. దీపోత్సవ వేళ నగరం వినూత్న కాంతులతో...
1 1,253 1,254 1,255 1,256 1,257 3,075
Page 1255 of 3075