News

News

నవంబరు 4న గోదారమ్మకు కార్తీక హారతి

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో గోదారమ్మకు కార్తీకహారతి ఇవ్వనున్నట్లు కొవ్వూరు ఎమ్మెల్యే ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో రాణి సుస్మిత ఆధ్వర్యంలో గోదావరి హారతిపై సమావేశం జరిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 4న...
News

2 నుంచి హనుమద్‌ దీక్షలు

రేపటి నుంచి (నవంబర్ 2 )నుంచి హనుమద్‌ మండల దీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో దీక్షకు సంబంధించిన పోస్టర్లను ప్రముఖ పుణ్యక్షేత్రం అనంతపురం జిల్లా కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో ఆలయ ఈఓ కె.వాణి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ......
News

త్రిలింగ క్షేత్ర దర్శనానికి ప్రత్యేక బస్సులు

కార్తీక మాసంలో త్రిలింగ దర్శనం పేరుతో తాడిపత్రి బుగ్గరామలింగేశ్వరస్వామి, యాగంటి, మహానంది క్షేత్రాల సందర్శనకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి ఆర్టీసీ ఆర్‌ఎం మధుసూదన్‌ తెలిపారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలను తన కార్యాలయంలో ఆయన విడుదల చేసి, మాట్లాడారు....
News

అమెరికాలో దీపావళి వేడుకలు, వైట్‌హౌస్‌లో ‘ఓం జై జగదీశ హరే’

అగ్రరాజ్యం అమెరికాలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో మిలటరీ బ్యాండ్ మీద ‘ఓం జై జగదీశ హరే’ ప్రార్థనాగీతాన్ని వాయించడం విశేషం. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్‌ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అయిన గీతా గోపీనాథ్, వైట్‌హౌస్‌లో...
News

శతాబ్దాల నాటి శాపం.. దీపావళికి ఆ ఊరు దూరం!

పూజలు, నోములు, వ్రతాలు, దీపాలు, బాణసంచా పేలుళ్లతో యావత్‌ దేశం ఘనంగా దీపావళి చేసుకుంది. చీకటిని పారదోలి వెలుగులు నింపే ఈ పండగను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసులు కూడా నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ.. హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఓ ఊరు మాత్రం ఈ పర్వదినానికి...
News

పొగిరిలో చారిత్రక ఆనవాళ్లు..

విజయనగరం జిల్లా రాజాం మండల పరిధి పొగిరి గ్రామంలో చారిత్ర ఆనవాళ్లు ఉన్నాయని రాజాం రచయితల వేదిక నిర్వాహకుడు గార రంగనాథం తెలిపారు. ఆయన మాట్లాడుతూ, రాజాం చరిత్ర రచనలో భాగంగా ఇటీవల గ్రామాన్ని సందర్శించానన్నారు. ఆ సమయంలో గ్రామం ముందర...
ArticlesNews

దేశభద్రత విషయంలో డిఎంకె సర్కారు నిర్లక్ష్య వైఖరి

ద్రవిడవాదం పేరిట దేశవ్యతిరేక, హిందూవ్యతిరేక భావజాలాన్ని ప్రచారం చేస్తున్న డిఎంకె పరిపాలనలో తమిళనాడు రోజురోజుకూ ప్రమాదకరంగా మారుతోంది. దేశరక్షణ విషయంలో సైతం డిఎంకె ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దానికి తాజా ఉదాహరణ, ఒక శివాలయం దగ్గర రాకెట్ లాంచర్ లభించడమే. తమిళనాడులోని...
News

హింసకు గురవుతున్న హిందువుల భద్రత కోసం అందరం ప్రార్థిద్దాం : పవన్ కల్యాణ్

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన ట్వీట్ వైరల్ అయింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్,అప్ఘనిస్తాన్ లోని హిందువులకు ఆయన తన ట్వీట్ లో ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. సనాతన ధర్మం ఆచరించే వారికి హృదయపూర్వక...
1 1,255 1,256 1,257 1,258 1,259 3,075
Page 1257 of 3075