త్వరలో ఉగ్రవాద రహిత జమ్మూ కశ్మీర్ : కేంద్రమంత్రి రాజ్నాథ్
జమ్మూకశ్మీర్ లో వరుసగా జరుగుతున్న ఉగ్రదాడులపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. హింసాత్మక ఘటనలు దురదృష్టకరమని వ్యాఖ్యానించిన రాజ్నాథ్ సింగ్, ఉగ్రవాదులకు దీటైన బదులు ఇస్తామని హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్ పర్యటనలో భాగంగా కాన్పూర్ మీడియాలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. గతంతో...







