News

News

అయోధ్యకి సమీపంలో మత మార్పిడి సభ.. ఐదుగురి అరెస్ట్

అక్రమ మతమార్పిడిదారులు ఏకంగా అయోధ్య ప్రాంతంలోనే సభలు ఏర్పాటు చేసుకున్నారు. అయోధ్యలోని కుషహారీ గ్రామంలో మతమార్పిడి సభ జరుగుతోందని విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలకు తెలిసింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకొని ఐదుగుర్ని అరెస్ట్ చేశారు. కుషహారీ...
News

హిందువులకే స్టాల్స్ అన్నది సరైన నిర్ణయమే : ధీరేంద్ర శాస్త్రి

మహాకుంభ మేళాలో హిందుయేతరులకు దుకాణాలు ఇవ్వమన్న అఖారా పరిషత్ వ్యాఖ్యలను ప్రవచనకారుడు పండిత్ ధీరేంద్ర శాస్త్రి సమర్థించారు. ఇది సరైన నిర్ణయమన్నారు. అఖారా పరిషత్ డిమాండ్ చాలా బాగుందని, రాముడ్ని విశ్వసించని వారికి రాముడి కార్యంతో పనేమిటని ప్రశ్నించారు. సనాతన ధర్మంపై,...
News

టీటీడీ ఛైర్మన్‌‌గా ప్రమాణం చేసిన బీఆర్‌ నాయుడు

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్‌గా బీఆర్‌ నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. బంగారు వాకిలిలోని జయ విజయలు దగ్గర బీఆర్‌ నాయుడుతో టీటీడీ ఈవో , అదనపు ఈఓ, జేఈఓల సమక్షంలో ప్రమాణం చేయించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి...
ArticlesNews

పూరీ జగన్నాథాలయ గోడపై పగుళ్లు.. మరమ్మతులకు ఏఎస్‌ఐ సహాయం

ఒడిశాలోని పూరీలోని జగన్నాథ దేవాలయం సరిహద్దు గోడ అయిన మేఘనాద్ పచేరి గోడకు పగుళ్లు ఏర్పడ్డాయి. శతాబ్దాల నాటి కట్టడంపై పగుళ్లు ఏర్పడిన తర్వాత ఆలయంలో పగుళ్లపై ప్రభుత్వం ఆరా తీసింది. ఈ పగుళ్ళ మరమత్తు కోసం భారత పురావస్తు శాఖ...
News

హిందూ ఆధ్యాత్మిక, సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ”సేవా మేళా”

హిందూ ఆధ్యాత్మిక, సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 7 నుంచి 10 వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో హిందూ ఆధ్యాత్మిక సేవా మేళా జరగనుంది. ఈ విషయాన్ని ఫౌండేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్, కార్యదర్శి రామ్మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఈ...
News

వారాంతాల్లో శ్రీవారి దర్శనానికి ప్రత్యేక చర్యలు

వారాంతాల్లో శ్రీవారి దర్శనాల్లో సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తున్నట్టు టీటీడీ ప్రజా సంబంధాల విభాగం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. శని, ఆదివారాల్లో అత్యధిక మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేలా టీటీడీ చర్యలు చేపట్టిందని పేర్కొంది. గత శని, ఆదివారాల్లో...
News

శంషాబాద్ హనుమాన్ దేవాలయంపై దాడి… విగ్రహాలు ధ్వంసం

తెలంగాణలో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతూనే వున్నాయి. మొన్నటికి మొన్న సికింద్రాబాద్ ముత్యాలమ్మ తల్లి దేవాలయంపై దాడిని హిందువులు మరువక ముందే మరో దేవాలయంపై దాడి జరిగింది. శంషాబాద్ ఎయిర్ పోర్టు కాలనీలోని హనుమాన్ దేవాలయంపై దుండగులు దాడి చేశారు. దేవాలయంలోని...
ArticlesNews

కార్తీకమాసం ఆచారాలు.. శాస్త్రీయ రహస్యాలు

శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీకమాసం.. ఈ మాసంలో స్త్రీ, పురుషులనే బేధం లేకుండా అందరూ ఎంతో భక్తి శ్రద్దలతో ఆ పరమశివుడిని ఆరాధిస్తారు. కాగా ఈ మాసంలో నదీస్నాలు, దీపారాధన, ఉపవాసాలు, వనభోజనాలు, ఇలా చాలా ఆచారాలను అనాదిగా పాటిస్తున్నారు....
1 1,245 1,246 1,247 1,248 1,249 3,075
Page 1247 of 3075