News

News

మల్లూ హిందూ ఆఫీసర్స్‌’ గ్రూప్‌ సృష్టికర్త ఐఏఎస్‌ గోపాలకృష్ణన్‌ సస్పెన్షన్‌

కేరళలో కేవలం హిందూ ఐఏఎస్‌ అధికారుల నంబర్లతో ప్రత్యేకంగా ‘‘మల్లూ హిందూ ఆఫీసర్స్‌’’ పేరుతో వాట్సాప్‌ గ్రూప్‌ క్రియేట్‌ చేసిన ఐఏఎస్‌ అధికారి గోపాలకృష్ణన్‌ను కేరళ ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఆ వాట్సాప్‌ గ్రూప్‌ రాష్ట్రంలోని అఖిల భారత సర్వీసు అధికారుల...
News

కుటుంబ ప్రబోధన్ భారతీయ సంస్కృతి ప్రాథమిక సూత్రం : ఉపరాష్ట్రపతి

కుటుంబ ప్రబోధన్ భారతీయ సంస్కృతి యొక్క ప్రాథమిక సూత్రం అని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ అన్నారు. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో 66వ 'అఖిల భారత కాళిదాస్ సమరోహ్'ను ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరూ...
News

టిటిడిలో అన్యమతస్థుల సేవలు అక్కర్లేదు

తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని ఏ విభాగంలోనూ అన్యమతస్థుల సేవలు అక్కర్లేదని టిటిడి బోర్డు నూతన సభ్యుడు, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌రెడ్డి స్పష్టంచేశారు. ఆ ఉద్యోగులు ఇతర శాఖలకు మారిపోవడమో, లేదంటే ఉద్యోగాలు వదిలేయడమో ఎంచుకోవాలని సూచించారు. విజయవాడలో...
ArticlesNews

అమెరికాలో… భారతీయ జానపద కథలకు జీవం

అమెరికాలోని కథా డ్యాన్స్‌ థియేటర్‌లో ప్రాచీన భారతీయ జానపద కథలను కథక్‌ డ్యాన్స్‌లో లయలుగా చేర్చి నృత్యకారులు అబ్బురపరుస్తున్నారు. కథక్‌ నృత్యం జానపద కథల జ్ఞానాన్ని తెలియజేస్తుంది. కథా డ్యాన్స్‌ థియేటర్‌లో ‘పంచతంత్ర, ది డ్యాన్సింగ్‌ టేల్స్‌ ఆఫ్‌ విజ్డమ్‌‘ను ప్రదర్శిస్తున్నారు....
News

హోమగుండంలోకి రశీదు పుస్తకాలు… అపచారం చేసిన అధికారులు

పిఠాపురంలోని పాదగయ క్షేత్రంలో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు అనుమానాలు రేపుతోంది. ఓ వైపు హోమం జరుగుతుండగా... ద్రవ్యాలతో పాటు రశీదు పుస్తకాలను కూడా అధికారులు హోమగుండంలో వేసేశారు. హోమ గుండాన్ని సంప్రదాయంలో అత్యంత పవిత్రంగా భావిస్తారు. అలాంటి హోమగుండంలోకి రసీదు...
News

వెయ్యిగుడుల వెలుగు కోసం భక్తి చైతన్యసభ

తూర్పుగోదావరి జిల్లా అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ దేవస్థానంలో వెయ్యి గుడుల వెలుగుకోసం భక్తి చైతన్య ముగింపు సభ జరిగింది. ఏపీ పూర్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం, సినీ పాటల రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, ఎం.ఎం.శ్రీలేఖ తదితరులకు అర్చకులు స్వాగతం పలికారు....
News

పాలకొల్లు శృంగేరి పీఠంలో కార్తీక మాసోత్సవాలు

తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని శృంగేరి పీఠంలోని కార్తీక మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆలయంలో విష్ణు సహస్రనామ పారాయణం , శివలింగాని కి అర్చనలు, పాలాభిషేకాలు నిర్వహిస్తున్నారు. పాలకొల్లు శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి కి సోదరుడైన శంభేశ్వర స్వామి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మాస విశిష్టత పై ప్రవచనాలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సుమారు 140 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన శృంగేరి పీఠం ట్రష్టి అచ్చయ్య శాస్త్రి మాట్లాడుతూ శివ కేశవులు కొలువైయున్న ఈఆలయం ఎంతో పురాతనమైనది విశిష్టత కలిగిందని అన్నారు. కార్తీకమాసంతో పాటు ధనుర్మాస ఉత్సవాలను కూడా నిర్వహించి భక్తులకు ఇతోదధికంగా సేవలందిస్తున్నామన్నారు....
News

పాకిస్థాన్‌ ఆటగాళ్లకు నో వీసా

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆతిథ్య హక్కులు పాకిస్థాన్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. టోర్నీ పాక్‌లో జరిగితే తమ జట్టును అక్కడికి పంపబోమని బీసీసీఐ.. ఐసీసీకి తేల్చిచెప్పింది. ఈ విషయాన్ని ఐసీసీ.. పీసీబీకి తెలియజేసింది. టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో జరిగేలా అంగీకరించాలని...
1 1,230 1,231 1,232 1,233 1,234 3,075
Page 1232 of 3075