( నవంబరు 15 - కార్తిక పౌర్ణమి ) కార్తిక మాసంలో వచ్చే పున్నమి పరమ పవిత్రం. అచంచల, స్థిర భక్తి విలువను ప్రబోధిస్తుంది. ఈ పర్వదినాన్ని త్రిపుర పూర్ణిమ, దేవ దీపావళి అని కూడా అంటారు. పురాణ కథనాలను అనుసరించి...
కేరళ వక్ఫ్ బోర్డుకు హైకోర్టులో చుక్కెదురైంది. తమ ఆస్తిని స్వాధీనం చేసుకున్నారంటూ పోస్టల్ అధికారుల మీద వక్ఫ్ బోర్డు పెట్టిన క్రిమినల్ కేసును హైకోర్టు కొట్టేసింది. బోర్డు తమ వాదనకు ప్రాతిపదికగా చూపిస్తున్న వక్ఫ్ చట్టంలోని సెక్షన్, ముందరి కాలానికి వర్తించదని...
( నవంబర్ 15 - గురునానక్ ప్రకాష్ ఉత్సవ్ ) భారతదేశంలో మధ్య యుగంలో అవతరించిన మహాపురుషుల్లో గురునానక్ దేవ్ జీ అగ్రగణ్యులు. గురునానక్ 1469లో అప్పటి పంజాబ్ రాష్ట్రం రాయ్ భోయ్ తల్హాండీ గ్రామంలో జన్మించారు. బాల్యం నుంచే విభిన్న,...
( నవంబరు 15 - వనవాసీ ఆత్మగౌరవ దినోత్సవం ) సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంలో మరియు జాతీయ ఆత్మాభిమానం, శౌర్యం మరియు ఆతిథ్యం యొక్క భారతీయ విలువలను ప్రోత్సహించడంలో వనవాసీల కృషికి గుర్తింపుగా ప్రతి ఏడు నవంబరు 15న వనవాసీ ఆత్మగౌరవ...
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని బలిఘట్టం శ్రీబ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయంలో చోళుల కాలం ( 16వ శతాబ్దం) నాటి శివపార్వతుల పంచలోహ విగ్రహాలను దేవదాయశాఖ అధికారులు ప్రతిష్టించారు. శుద్ధ ఏకాదశి రోజున పంచలోహా విగ్రహాలకే శివపార్వతుల కల్యాణం జరిపించాలని ఆలయ కమిటీ వారు...
తెలుగువారు తమిళనాడుకు వలసవచ్చిన వారు కాదని, రాష్ట్రాభివృద్ధిలో వారి క్రియాశీలకమైన భాగస్వామ్యం ఉందని మద్రాసు హైకోర్టు వ్యాఖ్యానించింది. చెన్నపట్నంలో తెలుగువారి ప్రాబల్యం ఎక్కువగా ఉందని, అలాంటి వారిని ఎలా వేరుచేసి చూడగలమని న్యాయమూర్తి జస్టిస్ ఆనంద్ వెంకటేశ్ నేతృత్వంలోని మద్రాస్ హైకోర్టు...
ఇతర మతాల నుంచి హైందవ సమాజం ఎదుర్కొంటున్న ఇబ్బందులను నిరసిస్తూ ఒడిశాలో హిందూ సంస్థలు, ధార్మిక సంస్థలు భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఒడిశాలోని భద్రక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు భారీ నిరసన కార్యక్రమం జరిగింది.ఈ నిరసనలో వేలాది మంది...
మధుర కృష్ణ జన్మభూమిపై తమకు అనుకూల నిర్ణయం వచ్చే వరకూ తాను ఏ కృష్ణ ఆలయాన్ని కూడా సందర్శించనని జగద్గురు శ్రీ రామభద్రాచార్యులు భీషణ ప్రతిజ్ఞ చేశారు. కృష్ణ జన్మభూమిపై నిర్ణయం అనుకూలంగా వచ్చే వరకు తాను ఏ కృష్ణుని ఆలయానికి...