News

ArticlesNews

ఉత్తరాఖండ్‌లో ఐదువేలకు పైగా వక్ఫ్ ఆస్తులు, రెండు దశాబ్దాల్లో రెట్టింపు

ఉత్తరాఖండ్ దేవభూమి. అది దేవతల భూమి. హిందువులకు అత్యంత పవిత్రమైన భూమి. అలాంటి దేవభూమి భౌగోళిక స్వరూపం పూర్తిగా మారిపోతోంది.అలాగే జనాభా స్వరూపం కూడా పూర్తిగా మారిపోతోంది. ముస్లిం జనాభా విపరీతంగా పెరిగిపోయింది. వక్ఫ్ బోర్డు ఆస్తులలో కూడా ఊహించని పెరుగుదల....
News

శ్రీశైలం ఆలయంలో డ్రోన్ కలకలం..

నంద్యాల జిల్లా శ్రీశైలం క్షేత్రం పరిధిలో మరోసారి డ్రోన్ కలకలం రేగింది. శ్రీశైలం ఆలయం ప్రధాన గోపురం సమీపంలోని ఆకాశంలో యాత్రికులు డ్రోన్ కెమెరాను ఎగరవేశారు. ఆకాశంలో డ్రోన్ ఎగురుతుండగా దేవస్థానం సెక్యూరిటీ ఆఫీసర్లు అలర్ట్ అయ్యారు. తమ సిబ్బందితో అప్పటికప్పుడు...
News

వక్ఫ్‌ ఆస్తులు పెరిగితే దేశానికి ముప్పు

వక్ఫ్‌ ఆస్తులు గడిచిన పదేళ్లలో 30 శాతం పెరిగాయని, ఇదే తరహాలో కొనసాగితే దేశ వ్యతిరేక శక్తులు కుమ్మక్కవుతాయని, దేశానికి పెనుప్రమాదం తలెత్తవచ్చని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌జోషి అన్నారు. దావణగెరెలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ, వక్ఫ్‌ ఆస్తులను ముస్లిం సమాజం వినియోగం...
News

ఇంట్లో నుంచే ‘దేవ్‌ దిపావళి’ని చూడండిలా..

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో నవంబర్‌ 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవ్‌ దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఆరోజు దశాశ్వమేధ ఘాట్‌లో అత్యంత వైభవంగా జరిగే గంగా హారతిని చూసేందుకు దేశవిదేశాల నుంచి లక్షలాదిమంది తరలిరానున్నారు. ఈసారి దేవ్ దీపావళికి కాశీకి...
News

దేవాలయాల పరిరక్షణకు హిందువులంతా ఏకం కావాలి

దేవాలయాల పరిరక్షణకు హిందువులంతా ఏకం కావాలని విద్యాభారతి ప్రాంత కార్యదర్శి జిగురు ప్రతాపసింహ శాస్త్రి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ విశ్వహిందూ పరిషత్‌ పిలుపు మేరకు హిందూ దేవాలయ పరిరక్షణ కోసం 2025 జనవరి 5న విజయవాడలో నిర్వహించనున్న హైందవ శంఖారావం కార్యక్రమానికి సంబంధించి...
ArticlesNews

‘క్రైస్తవ ప్రచారం కోసం నా ఇంటిని చట్టవిరుద్ధంగా ఆక్రమించారు’

ఛత్తీస్‌గఢ్‌లో క్రైస్తవ మత ప్రచారకులు తన ఇంటిని చట్టవిరుద్ధంగా ఆక్రమించారంటూ ఒక వృద్ధురాలు ఫిర్యాదు చేసింది. తాను వద్దని కోరుతున్నా ప్రార్థనా కూటములు నిర్వహిస్తున్నారనీ, ఇల్లు ఖాళీ చేయకుండా సతాయిస్తున్నారనీ ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె తమ సహాయం కోరడంతో హిందూసంస్థల...
News

మతమార్పిళ్లకు పాల్పడే ఎన్జీవోలకు ఆదేశాలు

బలవంతపు మతమార్పిళ్లకు పాల్పడటం, అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడే స్వచ్ఛంద సంస్థల(ఎన్జీవో) రిజిస్ట్రేషన్లను విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎఫ్‌సిఆర్‌ఏ)–2010 ప్రకారం రద్దు చేస్తామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీనికి సంబంధించి ఎఫ్‌సిఆర్‌ఏ డైరక్టర్‌ కె.సంజయన్‌ ఈ...
News

కాంట్రాక్టు పనుల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్‌ : కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం

కాంట్రాక్టు పనుల్లో ముస్లింలకు 4% రిజర్వేషన్‌ కల్పించాలనే ప్రతిపాదన కర్ణాటకలో వివాదాస్పదమవుతోంది. ఇప్పటికే వక్ఫ్‌ భూముల అంశం ప్రభుత్వానికి తీరని చెడ్డపేరు వచ్చింది. మూడు నాలుగు తరాలుగా సాగు చేసుకుంటున్న భూమిని వక్ఫ్‌కు చెందినదంటూ రైతులకు నోటీసులు ఇవ్వడంతో రాష్ట్రమంతటా ఆందోళనకు...
1 1,229 1,230 1,231 1,232 1,233 3,075
Page 1231 of 3075