News

News

సనాతన వైదిక ధర్మం ఎంతో గొప్పది

దేశంలో అనాదిగా కొనసాగుతున్న హిందూ ధర్మాన్ని సనాతన వైదిక ధర్మంగా గుర్తించాలని శృంగేరీ శ్రీశారదా పీఠం ఉత్తరాధికారి శ్రీవిదుశేఖర భారతీ స్వామి తెలిపారు. శ్రీవిదుశేఖర స్వామి విజయ యాత్రలో భాగంగా పల్నాడు జిల్లా, నరసరావుపేట పట్టణంలోని శ్రీశృంగేరీ శంకర మఠానికి చేరుకున్నారు....
News

పాక్‌లో పదేళ్ల చిన్నారి అపహరణ.. మతమార్పిడి.. 50 ఏళ్ల వ్యక్తితో బలవంతపు పెళ్లి

పాకిస్తాన్‌లో హిందువుల పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. మత ఛాందసవాదులు ఒక చిన్నారిని కిడ్నాప్ చేసి, బలవంతంగా మతమార్పిడి చేయించి, పెళ్లి జరిపించిన ఉదంతం చోటుచేసుకుంది. ఇలాంటి అనేక కేసులు అనేకం వెలుగుచూస్తున్నప్పటికీ పోలీసులు ప్రేక్షక పాత్రలో కనిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పాకిస్తాన్‌లోని...
News

పంటపొలాల్లో ‘వీరగల్లు’ గుర్తింపు

గుంటూరు జిల్లా, పొన్నూరు మండల గ్రామం మునిపల్లె శివారులో 'వీర గల్లు' శిల్పాన్ని యువ పురావస్తు పరిశోధకుడు పాములపాటి శ్రీనాథ్ రెడ్డి బుధవారం గుర్తించారు. గొల్లమూడిపాడు రోడ్డు పక్కన ఉన్న వరి పొలంలో ఇది మట్టిలో కూరుకుపోయి ఉంది. పూర్వం వీరులు, గ్రామానికి చెందిన ప్రముఖులు యుద్ధంలో లేదా జంతువులతో పోరాడుతూ మరణించిన సందర్భంలో వారి గుర్తుగా ఒక శిల్పంపై ఆ వీరుడి ప్రతిమను చెక్కి నిలుపుతారని శ్రీనాథ్ రెడ్డి తెలిపారు. మునిపల్లె శివారులోని వీరగల్లు శిల్పం సుమారు మూడు అడుగులు పొడవు ఉందనీ, దీనిపై పురుషుడు, రెండువైపులా స్త్రీల ప్రతిమలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇది గ్రామ చరిత్రకు ఆనవాలుగా చెబుతూ, దీన్ని శుభ్రం చేసి, గ్రామంలో పీఠంపై బిగించి వివరాల పట్టిక ఏర్పాటు చేస్తే భావిత రాలకు చారిత్రక వారసత్వంగా నిలుస్తుందని చెప్పారు. గ్రామంలోని శ్రీ...
News

‘శంఖారావం’ సన్నాహక సమావేశం

విశ్వ హిందూ పరిషత్-వీ.హెచ్.పి ఆధ్వర్యంలో హైందవ శంఖారావం బహిరంగసభ జనవరి 5,2025న విజయవాడలో జరుగుతున్న సందర్భంగా నవంబర్ 3న చిత్తూరులోని తిలక భవన్ లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఆర్ఎస్ఎస్ అనుబంధసంస్థల సమావేశం జరిగింది. ప్రభుత్వ నియంత్రణ నుండి హిందూ...
News

‘’లోక్ మంథన్ భాగ్యనగర్ 2024’’ కి తరలి రండి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపు

భాగ్యనగర్ వేదికగా నాలుగు రోజుల పాటు జరుగుతున్న లోక్ మంథన్ భాగ్యనగర్ 2024 కార్యక్రమాన్ని శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారని లోక్ మంథన్ భాగ్యనగర్ 2024 రిసెప్షన్ కమిటీ చైర్మన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. అలాగే మూడు...
News

తిరిగి మన మూలాల్లోకి వెళ్దాం : లోక్ మంథన్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో వెంకయ్య నాయుడు

భారతీయులందరూ తిరిగి తమ మూలాల్లోకి వెళ్లాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. మన భాష,మన వేషధారణ, మన సంస్కృతిని మరిచిపోయామని, తిరిగి ప్రతి ఒక్కరూ మన సంప్రదాయానికి రావాల్సిన అవసరం వుందని నొక్కి చెప్పారు. భారతీయ సనాతన ధర్మం...
News

పార్లమెంటు ముందుకు వక్ఫ్ బిల్లు

ఈనెల 25 నుంచి ప్రారంభం కాబోయే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో 'వక్ఫ్ సవరణ బిల్లు-2024' చర్చకు రానుంది. లోక్సభ సచివాలయం బుధవారం విడుదల చేసిన బులిటెన్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఆగస్టు 8న సభ ముందు ప్రవేశపెట్టిన ఈ బిల్లును ఆ...
News

తిరుమలలో శ్రీరామచంద్ర ఉత్సవ మూర్తికి అంగుళీ సంధాన సంప్రోక్షణం

తిరుమలలో శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర మూర్తి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. 2021 సంవత్సరంలో శ్రీరాముల విగ్రహాం ఎడమచేయి మధ్య వేలి భాగంలో చిన్న భిన్నం ఉన్నట్లు గుర్తించారు. అప్పట్లో ఆ వేలుకు బంగారు కవచాన్ని...
1 1,213 1,214 1,215 1,216 1,217 3,075
Page 1215 of 3075