News

News

భారతమాత విగ్రహాన్ని అపవిత్రం చేసిన సున్నీ యువకులు..

తిరువనంతపురంలో సున్నీ విద్యార్థులు భారత మాత విగ్రహాన్ని అపవిత్రం చేశారు. తిరువనంతపురం జిల్లా అమబలతర పారుతిక్కుజీ లో సంఘ్ నుంచి ప్రేరణ పొందిన హిందూ ఐక్యవేదిక ఈ భారత మాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ దుండగులు అంతా ముస్లిం మత కేంద్రం...
ArticlesNews

విద్యార్ధులు తిలకం పెట్టుకోరాదట, జైశ్రీరామ్ అనరాదట

హిమాచల్ ప్రదేశ్‌ కాంగ్రా జిల్లా ప్రాగ్‌పూర్‌ బాలాహార్‌లోని రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ విద్యార్ధులు శుక్రవారం విశ్వవిద్యాలయ ఆవరణలో నిరసన ప్రదర్శన చేపట్టారు. కారణం, ఒక ప్రొఫెసర్ విద్యార్ధులను నుదుటి మీద తిలకం పెట్టుకోరాదని, జైశ్రీరామ్ అంటూ భజన చేయరాదనీ నిషేధించారు. విద్యార్ధులు...
News

పల్నాటి ఉత్సవాలకు పకడ్బందీ చర్యలు

పల్నాటి ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటామని ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. ఈ నెల 30 నుంచి పల్నాటి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పల్నాటి వీరుల గుడిని ఎస్పీ సందర్శించారు. పీఠాథిపతి పిడుగు తరుణ్‌ చెన్నకేశవ ఎస్పీకి...
News

వెయ్యేళ్ల నాటి నంది విగ్రహం లభ్యం

తమిళనాడులోని తంజావూరు జిల్లా కుంభకోణం ఆదికుంబేశ్వర్‌ ఆలయంలో వర్షం నీరు నిలిచి పోకుండా కాలువ తవ్వకాలు గురువారం ప్రారంభమయ్యాయి. కాలువ మూడడుగల లోతున తవ్విన సమయంలో, రెండున్నర అడుగుల ఎత్తు, పొడవుతో అద్బుత శిల్పకళ నైపుణ్యంతో కూడిన నంది విగ్రహం బయల్పడింది....
News

సనాతన ధర్మ పరిరక్షణకు లోక్‌ మంథన్‌లు మరిన్ని జరగాలి: గజేంద్రసింగ్ షెకావత్‌

భారతదేశ చరిత్ర చూస్తే వేల సంవత్సరాల ఇతిహాసం, సంస్కృతి, ప్రపంచంలోనే ఆధ్యాత్మిక కేంద్రంగా ఉందని కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అన్నారు. మన విజ్ఞానాన్నంతటినీ ధ్వంసం చేశారన్నారు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని దేశం నిలబడిందని.. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు ఇలాంటి లోక్‌ మంథన్‌...
News

వనవాసి, నగరవాసి, గ్రామవాసి.. ఎవరైనా భారతీయులే: నిర్మలా సీతారామన్‌

మన నాగరికత వనవాసి, నగరవాసి, గ్రామ వాసి ఇలా ఉండేదని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. జగద్గురు ఆదిశంకరాచార్యులు నాలుగు పీఠాలు స్థాపించారని.. తన బాల్యంలో కంచి మఠం పరమాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరాచార్య సరస్వతి బోధనలు విన్నానని గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్‌...
News

పోలేరమ్మ గుడిని తొలగిస్తే ఒప్పుకోం..

ఎన్‌హెచ్‌ 565 రోడ్డు నిర్మాణంలో భాగంగా ప్రకాశం జిల్లా కనిగిరిలోని పురాతనమైన పోలేరమ్మ గుడిని తొలగించాలని అధికారులు ఏకపక్షంగా నిర్ణయించడం వివాదాస్పదంగా మారింది. వివరాలు.. నకరికల్‌ టు ఏర్పేడు ఎన్‌హెచ్‌ 565 హైవే రోడ్డు కనిగిరి మీదుగా వెళ్తుంది. ఈ క్రమంలో...
News

శబరిమలై యాత్రకు ప్రత్యేక రైళ్లు

శబరిమలై యాత్రకు శ్రీకాకుళం రోడ్డు నుంచి కొల్లాం వరకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ కె.సందీప్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. రైలు నంబర్‌ 08553 శ్రీకాకుళం రోడ్డు–కొల్లాం స్పెషల్‌ ట్రైన్‌ ప్రతి ఆదివారం డిసెంబర్‌ ఒకటో...
1 1,207 1,208 1,209 1,210 1,211 3,075
Page 1209 of 3075