పాకిస్తాన్లో షియా-సున్నీ తెగల ఘర్షణ: కనీసం 37మంది మృతి
పాకిస్తాన్ వాయువ్య ప్రాంతంలోని ఖైబర్ పఖ్తూన్వా ప్రొవిన్స్లో తెగల షియా-సున్నీ తెగల మధ్య తాజాగా జరిగిన ఘర్షణలో కనీసం 37మంది ప్రాణాలు కోల్పోయారు, మరో 30మందికి పైగా గాయపడ్డారని పోలీసులు శనివారం నాడు వెల్లడించారు. అప్ఘానిస్తాన్ సరిహద్దుల్లో ఉండే ఖైబర్ పఖ్తూన్వా...







