News

News

చిన్మయ్ కృష్ణదాస్ పై బంగ్లాదేశ్ లో మరో కేసు నమోదు

ఇస్కాన్‌ కు చెందిన చిన్మయ్‌ కృష్ణదాస్‌ ను బంగ్లాదేశ్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా ఆయనపై తాజాగా మరో కేసు నమోదు చేసినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి. చిట్టగాంగ్‌ కోర్టు ప్రాంగణంలో ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్‌ కృష్ణదాస్‌ మద్దతుదారులు,...
News

బాప్స్‌ నారాయణ్‌పై మోదీ ప్రశంసలు

బోచసన్వాసి అక్షర్‌ పురుషోత్తమ్‌ స్వామినారాయణ్‌ సంస్థ (బాప్స్‌) స్వచ్ఛంద సేవకుల సేవాగుణం, కృషి వల్ల భారత్‌ ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపగలుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. అహ్మదాబాద్‌లోని మోదీ మైదా నంలో శనివారం జరిగిన బాప్స్‌ వలంటీర్ల ‘కార్యకార్‌ సువర్ణ మహోత్సవ్‌’ను...
News

తిరుమలలో వంటశాల ఆధునీకరణకు శ్రీకారం

తిరుమలలో వంటశాల ఆధునీకరణకు శ్రీకారం తిరుమలలోని వంటశాల ఆధునికీకరణతో పాటు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదం అందించేందుకు కొత్త పరికరాల ఏర్పాటుకు టీటీడీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా పరికరాల యాంత్రీకరణ (మెకనైజేషన్‌)తో పాటు వంటశాలలను పూర్తిగా మార్చేందుకు టీవీఎస్‌...
News

ఇస్కాన్‌ కేంద్రానికి నిప్పు ; బంగ్లాదేశ్‌లో నిరసన మూకల దుశ్చర్య

బంగ్లాదేశ్‌లో హిందూ ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. రాజధాని ఢాకాలోని ఓ ఇస్కాన్‌ కేంద్రానికి శనివారం వేకువజామున గుర్తు తెలియని దుండగులు నిప్పుపెట్టారు. ధౌర్‌ గ్రామంలోని నమ్‌హట్టా ప్రాంతంలో ఉన్న శ్రీ రాధా కృష్ణ ఆలయం, శ్రీ మహాభాగ్య లక్ష్మీ నారాయణ ఆలయాలపై...
News

మానవాళి మనుగడకు ఆధారం సనాతన ధర్మం

సనాతన ధర్మం మానవాళి మంచి కోరుకుంటుందన్నారు కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతీ. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతీ ఆదివారం శ్రీవారిని దర్శించుకున్నారు కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి. అనంతరం ఆలయం వెలుపల...
News

సిరియాలో భారతీయులంతా స్వదేశం వచ్చేయాలి

అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో మళ్లీ సంక్షోభం మొదలైంది. అధ్యక్షుడు బషర్‌-అల్‌-అసద్‌ గద్దె దిగాలంటూ తిరుగుబాటుదారులు భీకర దాడులకు దిగారు. ఈ నేపథ్యంలో సిరియాలో ఉన్న భారతీయులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. అక్కడ ఉన్నవారంతా వెంటనే స్వదేశానికి వచ్చేయాలని సూచించింది....
ArticlesNews

ప్రపంచానికి మార్గదర్శకంగా భగవద్గీత : ఉపరాష్ట్రపతి

భగవద్గీత యావత్ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తోందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ అన్నారు. అంతర్జాతీయ గీతా మహోత్సవం సందర్భంగా హర్యానాలోని కురుక్షేత్రలోని గీతాజ్ఞాన సంస్థానం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ప్రసంగించారు.భగవద్గీత యొక్క సారాంశాన్ని , సానుకూల ఆలోచనను సామరస్య సందేశాన్ని...
News

భూములు స్వాధీన పరచాలని లాతూర్‌ రైతులకు వక్ఫ్‌ బోర్డు నోటీసులు

తాము తరతరాలుగా సాగు చేసుకుంటున్న సుమారు 300 ఎకరాల భూములను స్వాధీనం చేయాలని వక్ఫ్‌ బోర్డు ట్రైబ్యునల్‌ నోటీసులు పంపించినట్టు మహారాష్ట్రలోని లాతూర్‌ జిల్లా రైతులు తెలిపారు. వాటిని వక్ఫ్‌ ఆస్తులుగా పేర్కొంటూ ఛత్రపతి శంభాజీనగర్‌లోని రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు ట్రైబ్యునల్‌...
1 1,181 1,182 1,183 1,184 1,185 3,077
Page 1183 of 3077