News

News

బంగ్లాలో మరో ఇస్కాన్‌ ఆలయం ధ్వంసం

బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇస్కాన్‌కు చెందిన మరో ఆలయాన్ని దుండగులు ధ్వంసం చేసి, నిప్పుపెట్టారు. ఈ ఘటనలో మందిరంలోని దేవతామూర్తుల విగ్రహాలు, ఇతర సామగ్రి పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ మేరకు కోల్‌కతా ఇస్కాన్‌ ఉపాధ్యక్షుడు రాధారమణ్‌...
News

మహా కుంభమేళా యాత్ర

మహాకుంభమేళాను పురస్కరించుకుని ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ) సరికొత్త టూర్‌ ప్యాకేజీకి శ్రీకారం చుట్టింది. కుంభమేళాను వీక్షించటంతో పాటు పవిత్ర పుణ్యక్షేత్రాలను సందర్శించుకునేలా ‘మహా కుంభ్‌ పుణ్య క్షేత్ర యాత్ర - 2025 ’ పేరుతో ఏడు రాత్రులు,...
News

లద్దాఖ్‌లో ‘క్వాంటమ్‌’ ఎర్త్‌ స్టేషన్‌

ఉపగ్రహ ఆధారిత క్వాంటమ్‌ సమాచార ప్రసారాల సాంకేతికతపై భారత్‌ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కమ్యూనికేషన్లలో అత్యధిక నాణ్యత, భద్రత కోసం క్వాంటమ్‌ టెక్నాలజీని వాడుకోవాలని నిర్ణయించించింది. సంప్రదాయ శాటిలైల్‌ కమ్యూనికేషన్ల కంటే శాటిలైట్‌ ఆధారిత క్వాంటమ్‌ కమ్యూనికేషన్లు విశిష్టమైనవి. సంప్రదాయ విధానాల్లో...
News

‘ఇస్కాన్’ ఆలయానికి నిప్పు.. విగ్రహాలు ఆహుతి

బంగ్లాదేశ్‌లో ప్రార్థనా స్థలాలపై విధ్వంసకాండ ఆగడం లేదు. హిందువులు, మైనారిటీలపై దాడులు, ప్రార్థనా స్థలాల విధ్వంసంపై నిరసనలు వ్యక్తమవుతున్నప్పటికీ తగిన చర్యలు తీసుకోవడంలో మహమ్మద్ యూనుస్ సారథ్యంలోని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ప్రముఖ హిందూ సాధువు...
ArticlesNews

ఉపకారికి బంగ్లాదేశ్ అపకారం!

కూర్చున్న కొమ్మనే నరుక్కుంటూ భవిష్యత్తును కాలరాసుకోవడం అంటే ఏమిటో ఇవాళ బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలను చూసి అర్థం చేసుకోవచ్చు! రిజర్వేషన్ల విషయంలో అసంతృప్తి పేరిట హసీనా నాయకత్వంలోని గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొదలైన నిరసనలను ఉద్దేశపూర్వకంగా హిందువుల వైపు మరల్చి, మరీ...
News

భక్తుల రద్దీకి అనుగుణంగా వసతులు

శ్రీశైల మహాక్షేత్రంలో భక్తుల రద్దీకి అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించాలని దేవస్థానం ఈవో ఎం.శ్రీనివాసరావు ఆదేశించారు. ఆయన శనివారం దేవస్థానం ఇంజినీరింగ్, పరిపాలన, వసతి, పారిశుద్ధ్యం, రెవెన్యూ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈవో మాట్లాడుతూ ఉద్యోగులందరూ జవాబుదారీతనంతో విధులు నిర్వర్తించాలని...
News

చంద్రబాబు నాయుడిని కలిసిన విశ్వహిందూ పరిషత్ జాతీయ నేతలు

‘చర్చిలు, మసీదుల నిర్వహణ విషయంలో జోక్యం చేసుకోని ప్రభుత్వాలు.. ఆలయాలపై మాత్రం ఎందుకు పెత్తనం చేస్తున్నాయని విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత సంఘటన ప్రధాన కార్యదర్శి శ్రీ మిలింద్ పరాండేగారు ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా అన్ని ఆలయాల నిర్వహణను హిందూ సమాజానికి...
News

వైభవంగా శ్రీరామ పాదుకా ఆరాధన పూజ

దేశ, రాష్ట్ర అభివృద్ధి పథంలో నడవాలని ప్రార్థిద్దామని అపర రామానుజులు, ఆధ్యాత్మిక ఆచార్యులు త్రిదండి చిన జీయర్ స్వామి పిలుపునిచ్చారు. విశాఖలో శ్రీరామ పాదుకా ఆరాధన పూజలు వైభవంగా జరిగాయి. గీతా జయంతి వేడుకల్లో భాగంగా ఆదివారం భక్తులనుద్దేశించి చిన జీయర్‌...
1 1,182 1,183 1,184 1,185 1,186 3,077
Page 1184 of 3077