News

ArticlesNews

అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం – భారతీయ వారసత్వ సంస్కృతి

(డిసెంబర్ 10- మానవ హక్కుల దినోత్సవం) ప్రతి సంవత్సరం డిసెంబర్ 10న అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటాము. 1948లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనను ఆమోదించిన రోజు ఇది. 1950డిసెంబర్ 4న జరిగిన ప్లీనరీ సమావేశంలో...
News

వినాయకుడ్ని అవమానించిన వాల్ మార్ట్.. చెప్పులు, లోదుస్తులపై బొమ్మలు

వాల్ మార్ట్ సంస్థ హిందూ దేవతలను, హిందూ మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. పాదరక్షలు, షార్టులు, సాక్స్ లపై, లోదుస్తులు, ప్యాంట వినాయకుడి బొమ్మలను ముద్రించి అమ్మడం ప్రారంభించింది. దీనిపై భక్తులు, హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో...
News

ప్రాచీన కట్టడాల పరిరక్షణ అందరి బాధ్యత

ప్రాచీన కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆర్కియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా డెప్యూటీ సూపరింటెండెండ్‌ ఇంజినీర్‌ మల్లెల సాంబశివకుమార్‌ పేర్కొన్నారు. బాపట్ల జిల్లాలోని భట్టిప్రోలు బౌద్ధస్థూపాన్ని సందర్శించి ఆవరణలో జరుగుతున్న మరమ్మతులను పరిశీలించి పలు సూచనలు చేశారు. భట్టిప్రోలులోని...
News

పరమాత్మ నామ సంకీర్తనతో మోక్షం

పరమాత్మ నామ సంకీర్తన చేస్తే మోక్షం లభిస్తుందని శ్రీశ్రీశ్రీ త్రిదండి అహోబిల రామానుజ జీయర్‌ స్వామి ఉద్బోధించారు. కొంతమంది భక్తితో, మరి కొంతమంది హేళనతో, ఇంకొందరు ఊతంతో, మరికొందరు పరిహాసంతో ఏదో ఒక విధంగా భగవన్నామ స్మరణ చేస్తే, పాపాలన్నీ పోయి...
News

శబరిమలకు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు

అయ్యప్ప మాలధారుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంతకల్లు జంక్షన్‌ మీదుగా శబరిమలకు ప్రత్యేక ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ శ్రీధర్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌–కొట్టాయం (నం.07163) మధ్య ఈ నెల...
ArticlesNews

భారత్‌తో కుస్తీ.. పాక్‌తో దోస్తీ.. మారిన బంగ్లాదేశ్‌ వైఖరి?

ఒకప్పుడు భారత్‌తో మంచి మిత్రత్వం కలిగిన బంగ్లాదేశ్ ఇప్పుడు భారత్‌కు బద్ధ శత్రువుగా మారడమే కాకుండా పాకిస్తాన్‌తో సాన్నిహిత్యాన్ని పెంచుకుంటోంది. నాడు హిందువులపై ఆదరణచూపిన బంగ్లాదేశ్ ఇప్పుడు హిందువులను, ముఖ్యంగా భారతీయులను ద్వేషించడం మొదలుపెట్టింది. మహ్మద్ యూనస్ అధికారాన్ని చేపట్టాక.. బంగ్లాదేశ్‌లో...
News

మహా కుంభమేళా యాత్ర

మహాకుంభమేళాను పురస్కరించుకుని ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) సరికొత్త టూర్‌ ప్యాకేజీకి శ్రీకారం చుట్టింది. కుంభమేళాను వీక్షించటంతో పాటు పవిత్ర పుణ్యక్షేత్రాలను సందర్శించుకునేలా ‘మహా కుంభ్‌ పుణ్య క్షేత్ర యాత్ర - 2025 ’ పేరుతో ఏడు...
News

ఆనంద నిలయం స్వర్ణమయం దాతలకు వీఐపీ బ్రేక్ దర్శనం…!

తిరుమల ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకానికి విరాళం అందజేసిన దాతలకు వీఐపీ బ్రేక్ (జనరల్) దర్శనాలు కల్పించాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి (TTD) నిర్ణయించింది. టీటీడీ 2008లోనే ఈ విధానానికి సంకల్పించగా అనివార్య కారణాలతో నిలిపివేశారు. ఈ పథకం...
1 1,180 1,181 1,182 1,183 1,184 3,077
Page 1182 of 3077