News

News

మహోజ్వల శక్తి అల్లూరి సీతారామరాజు

స్వాతంత్య ఉద్యమ పోరాటంలో ప్రాణత్యాగం చేసిన ఎందరో మహనీయుల పేర్లు చరిత్రపుటల్లో లేవని, నాటి ప్రభుత్వాలు వారికి సముచిత స్థానం ఇవ్వకపోవడం దురదృష్టకరమని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా...
News

మాధవిలతపై బీదర్ లో నిషేధం

కర్ణాటకలోని బీదర్‌లో హిందూ సంఘాలు నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఆ జిల్లా కలెక్టర్ అనుమతి నిరాకరించారు. అంతేగాక, తెలంగాణ బీజేపీ నేత మాధవీలతతో పాటు ముగ్గురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా నిషేధం విధించారు. శాంతియుతంగా నిర్వహించుకునే సమావేశాలకు కూడా అనుమతించకపోవడంతో కలెక్టర్‌పై...
News

‘వందేళ్లైనా’ వన్నె తగ్గని గంధర్వమహల్‌

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలోని వందేళ్ల నాటి గంధర్వమహల్‌ ఇప్పటికీ వన్నె తగ్గకుండా కాంతులీనుతోంది. ఈ భవనం ఉత్తర భారత నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. దీన్ని జమీందారు గొడవర్తి నాగేశ్వరరావు అభిరుచికి ప్రతీకగా అరెకరం విస్తీర్ణంలో నిర్మించారు. 1918లో నిర్మాణ...
News

ఆధ్యాత్మిక, పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

పర్వదినాల్లో కృష్ణా జిల్లా అవనిగడ్డ ఆర్టీసీ డిపో నుంచి ఆధ్యాత్మిక, పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు. ధనుర్మాసంలో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలైన అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి, అప్పనపల్లి బాల బాలాజీస్వామి, గొల్లలమామిడాడ కోదండ రామస్వామి,...
ArticlesNews

ఆంధ్ర, తమిళనాడుల్లో అయ్యప్ప భక్తులపై ముస్లిముల దాడులు దేనికి నిదర్శనం?

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన సంఘటనలు మత సామరస్యానికి, తమ మత ధర్మాలను అనుసరించడంలో హిందువుల హక్కులకు భంగం కలుగుతున్న తీరుకు నిదర్శనంగా నిలిచాయి. అయ్యప్ప భక్తులను, అందునా ముఖ్యంగా దళితులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసారన్న వార్తలు వెలుగు...
News

నెల్లూరులో అహిల్యాబాయి హోల్కర్ జయంతి వేడుకలు

సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తోన్న రాణి అహిల్యాబాయి హోల్కర్ జయంతి వేడుకలలో భాగంగా రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాన్ని నెల్లూరులో నిర్వహించారు. కర్నాటక రాష్ట్ర మాజీ ప్రిన్స్ పల్ సెక్రటరీ రత్నప్రభ జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు....
News

తాడేపల్లిలో హిందూ నిరసన ర్యాలీ

బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులును అడ్డుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధు సంరక్షణ సమితి అధ్యక్షులు కళ్యాణ స్వామి తెలిపారు. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తాడేపల్లిలో హిందూ నిరసన ర్యాలీ నిర్వహించారు. తాడేపల్లిలోని భారత మాత విగ్రహం ఉన్న...
1 1,179 1,180 1,181 1,182 1,183 3,077
Page 1181 of 3077