News

News

పులివెందులలో 8వ శతాబ్దం నాటి శిలాశాసనం

వైయస్సార్ జిల్లా పులివెందులలో 8వ శతాబ్దకాలంనాటి శిలాశాసనం బయటపడింది. దీనిని పులివెందులకు చెందిన జిల్లా పరిషత్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ మల్లేపల్లి అశోక్‌కుమార్‌ గుర్తించి రచయిత డాక్టర్‌ వేంపల్లె గంగాధర్‌కు చూపించారు. ఆయన పురావస్తు శాఖ అధ్యయన విభాగం, మైసూరుకు పంపించడంతో ఇది...
News

హిందూ వారసత్వ మాసంను ప్రకటించిన అమెరికా రాష్ట్రం

ప్రతి సంవత్సరం అక్టోబరు నెలను హిందూ మాసంగా జరుపుకొనేందుకు ఉద్దేశించిన బిల్లుకు అమెరికాలోని ఒహాయో స్టేట్‌ హౌస్, సెనేట్‌లు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. ‘‘ఇది ఒహాయో, దేశంలో నివసించే హిందువులకు భారీ విజయం. ఇక నుంచి ఒహాయోలో ఏటా అక్టోబరు నెలను...
News

తాజ్ మహల్ ను దాటి అయోధ్య రామాలయం రికార్డ్

ఉత్తరప్రదేశ్‌లో శ్రీరాముడు కొలువైన అయోధ్య పలు రికార్డులు సృష్టిస్తోంది. అయోధ్య రామాలయం సరికొత్త రికార్డ్ ను సొంతం చేసుకుంది.నూతన రామాలయంలో బాలక్‌ రామ్‌ను ప్రతిష్టించిన తర్వాత అయోధ్యలో చారిత్రాత్మక స్థాయిలో దీపోత్సవాన్ని నిర్వహించడంతో ఇప్పటికే మూడు రికార్డులు నమోదయ్యాయి. తాజాగా అయోధ్య...
News

సంభల్‌ ఆలయంలో ఏఎస్‌ఐ సర్వే.. బయటపడిన విగ్రహాలు

ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌ఐ)కు చెందిన నలుగురు సభ్యుల బృందం సంభల్‌లో ఇటీవల బయటపడిన కార్తీక్‌ మహాదేవ్‌ ఆలయంతోపాటు ఐదు తీర్థాలు, 19 పురాతన బావులపై సర్వే నిర్వహించింది. ఈ సర్వే మధ్యాహ్నం 3.30 వరకూ కొనసాగిందని సంభల్‌ జిల్లా...
ArticlesNews

సనాతన ధర్మ సేవకుడు స్వామి శ్రద్ధానంద

( డిసెంబర్‌ 23‌ – స్వామి శ్రద్ధానంద వర్ధంతి ) స్వామి శ్రద్ధానంద పూర్వ నామం మున్షీరామ్‌ ‌విజ్‌. ‌గొప్ప విద్యావేత్తగా, ఆర్యసమాజ్‌ ‌కార్యకర్తగా ప్రసిద్ధులు. స్వామి దయానంద సరస్వతి ఉపన్యాసా లతో ప్రభావితులై సామాజిక సరస్కరణోద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు....
News

అయ్యప్ప ఆభరణాల ఊరేగింపు ‘తంకా అంకి’ – మండల పూజకు ముందు జరిగే యాత్ర విశేషాలివే!

శబరిమలలో అయ్యప్ప మండల పూజ కోసం 'తంకా అంకి' (బంగారు ఆభరణాలు) తీసుకెళ్లే ఉత్సవ ఊరేగింపు ఆదివారం పతనంతిట్టలోని అరన్ములలోని పార్థసారథి ఆలయం నుంచి బయలుదేరింది. ఈ నెల 25వ తేదీ(బుధవారం) వరకు ఈ తంకా అంకి ఊరేగింపు కొనసాగుతుంది. అదే...
News

37 ఏళ్లుగా సముద్రంలో పహారా – రణ్​​విజయ్‌ ఎందుకంత స్పెషల్ అంటే?

భారత నౌకాదళంలో కీలకమైన తూర్పు నౌకాదళ అమ్ములపొదిలో దాదాపు 50కిపైగా యుద్ధనౌకలు, ఐదుకు పైగా జలాంతర్గాములు, మరెన్నో యుద్ధ విమానాలు, హెలీకాప్టర్లు. సాగర తీరంలో పొంచివున్న ముప్పుని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇవి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. వీటిలో ఐఎన్​ఎస్​ రణ్​​విజయ్‌ యుద్ధనౌకది...
News

మహాకుంభ మేళాకు 14 ప్రత్యేక రైళ్లు

మహాకుంభ మేళా రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ముఖ్య నగరాల నుంచి 14 ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. అత్యధికంగా హైదరాబాద్‌ నుంచి 8 రైళ్లను నడుపుతుండగా, గుంటూరు నుంచి 4, నాందేడ్‌ నుంచి 2 ప్రత్యేక రైళ్లు నడుస్తాయని...
1 1,153 1,154 1,155 1,156 1,157 3,077
Page 1155 of 3077