News

News

పూరీ జగన్నాథ ఆలయంలో దర్శనాలకు సరికొత్త విధానం

ప్రముఖ క్షేత్రమైన పూరీ జగన్నాథ ఆలయంలో భక్తులకు దర్శనం కోసం మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఒడిశా ప్రభుత్వం సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతున్నది. ఈ కొత్త విధానాన్ని జనవరి ఒకటి నుంచి ప్రారంభించనున్నట్లు న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ ఆదివారం తెలిపారు....
News

అస్సాం: బంగ్లాదేశీ చొరబాటుదారులను పట్టుకున్న స్థానికులు

అస్సాంలోని సోనాపూర్‌లో ఇద్దరు బంగ్లాదేశీ చొరబాటుదారులను స్థానిక ప్రజలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆ సంఘటన శనివారం జరిగింది. మహమ్మద్ తాహిల్, అబ్దుల్ మన్నన్ అనే ఇద్దరు బంగ్లాదేశీయులు అక్రమంగా భారతదేశంలోకి చొరబడ్డారు. సరిహద్దులు దాటడంలో తమకు సహకరించిన మధ్యవర్తులకు రూ.20వేలు...
News

శ్రీశైల ప్రాశస్త్యం.. రాగిరేకుల్లో నిక్షిప్తం

శ్రీశైల దేవస్థానం పరిధిలోని ఘంటా మఠం పునరుద్ధరణ పనులు చేస్తున్న సందర్భంలో లభ్యమైన పురాతన రాగి రేకులపై పలు శాసనాలున్నట్లు పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. ఎనిమిదేళ్ల కిందట ఇక్కడ పునరుద్ధరణ పనులు చేపట్టగా, అప్పట్లో 20 సెట్ల రాగి రేకులు...
News

బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీల మీద హింసపై ఇస్కాన్ ఆందోళన

బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీల మీద జరుగుతున్న హింసాత్మక దాడుల విషయంలో ఇస్కాన్ గవర్నింగ్ బాడీ కమిషనర్ గౌరాంగ దాస ఆందోళన వ్యక్తం చేసారు. తాజాగా బంగ్లాదేశ్‌లో మరో హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసిన ఘటన వెలుగు చూసిన నేపథ్యంలో ఇస్కాన్ ఆందోళన...
ArticlesNews

ఈశ్వరీదేవి ఆరాధన

(డిసెంబర్ 24 - ఈశ్వరీదేవి సజీవ సమాధి నిష్ఠ పొందిన రోజు) జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞాని, తత్వవేత్త, సంఘ సంస్కర్తగా ప్రసిద్ధి చెందారు. ఆయన తత్వ వారసురాలిగా శ్రీ ఈశ్వరీదేవి పేరు పొందారు. రాష్ట్రంలోని వైఎస్ఆర్ కడప...
News

బంగ్లాదేశ్ విద్యార్ధులు ఉంటే చెప్పండి

ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటోన్న బంగ్లాదేశ్ విద్యార్ధులను గుర్తించాలని లెఫ్టినెంట్ జనరల్ కార్యాలయం సర్క్యులర్ జారీ చేసింది.అక్రమ వలసదారులు నకిలీ జనన ధృవీకరణ పత్రాలు సృష్టించి పిల్లలను ప్రభుత్వ బడుల్లో చదివిస్తున్నారని, వారిని గుర్తించాలని ఆదేశాలు జారీ చేశారు. జనన ధృవీకరణ...
News

విదేశాలకు వెళ్లే వారు సాంస్కృతిక రాయబారులు : సునీల్ అంబేకర్

విదేశాలకు వెళ్లే భారతీయులు సాంస్కృతిక రాయబారులని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ అభివర్ణించారు. వారిని సాంస్కృతిక రాయబారులుగానే చూడాలి కానీ... అవసరాల కోసం డబ్బులు సంపాదించుకునే వారిగా అస్సలు చూడొద్దన్నారు.ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం మొత్తానికి...
News

మహాకుంభమేళలో శ్రీవారి నమూనా ఆలయం

ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరుగనున్న మహాకుంభమేళలో తిరుమల తిరుపతి దేవస్థానం-టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి నమూనా ఆలయం ఏర్పాటుకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా టీటీడీ జేఈవో గౌతమి సంబంధిత...
1 1,151 1,152 1,153 1,154 1,155 3,077
Page 1153 of 3077