News

News

శివక్షేత్రానికి ‘కోటిలింగాల’ దత్తత!

ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలంలోని ముక్త్యాల సమీపంలో దేవదాయ, ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలోని కోటిలింగ హరిహర మహాక్షేత్రంలో కామాక్షి సమేత పంచముఖ అమృతలింగేశ్వర స్వామి ఆలయాన్ని గుంటూరు జిల్లా తాళ్లాయపాలెం శైవక్షేత్ర వ్యవస్థాపకుడు శివస్వామికి దత్తత ఇచ్చారు. ఈ మేరకు ఎన్టీఆర్‌...
ArticlesNews

తమిళనాడు సేలంలో చోళుల కాలం నాటి శిలాశాసనం లభ్యం

తమిళనాడులోని సేలం పట్టణంలో పెరుమాళ్ ఆలయం దగ్గర చోళుల కాలం నాటి 725 సంవత్సరాల పురాతనమైన శిలాశాసనం బైటపడింది. మూడవ కుళోత్తుంగ చోళుడి పరిపాలనా కాలంలో, సామాన్య శకం 1190లో ఆ శిలాశాసనాన్ని వేయించి ఉంటారని అంచనా. దాని ద్వారా సేలం...
News

సంభల్ ఎంపీకి రూ. 1.91కోట్ల జరిమానా

ఉత్తర ప్రదేశ్‌లోని సంభాల్‌లో హింసాత్మక ఘటనలో కారణమైన సంభాల్‌ ఎంపీ, సమాజ్‌వాదీ పార్టీ నేత జియావుర్‌ రెహమాన్‌ మరో చర్యకు పాల్పడ్డారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభల్‌ నియోజకవర్గ సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జియావుర్‌ రెహమాన్‌ బర్క్‌కు విద్యుత్తుశాఖ భారీ షాక్‌ ఇచ్చింది. విద్యుత్తు...
ArticlesNews

వందేళ్ల నాటి రామాలయానికి పూర్వవైభవం

వందేళ్ల పూర్వ వైభవం కలిగిన సీతారామస్వామి ఆలయం ధూప దీప నైవేద్యాలు కరువై మూతబడింది.బాపట్ల జిల్లా చినగంజాం గ్రామ నడిబొడ్డున నెలకొని ఉన్న పురాతన ఆలయం సీతారామస్వామి ఆలయం. ఇప్పటివరకు మూతవేసిన పూర్వీకులు భక్తి విశ్వాసాలకు ఒక నిలువెత్తు ఆనవాలుగా మాత్రమే...
News

సనాతనంలోకి ఒక ముస్లిం కుటుంబం, 11మంది క్రైస్తవుల పునరాగమనం

అబ్రహామిక మతాలలోకి మారిన కొన్ని అస్సామీ కుటుంబాలు సనాతన ధర్మంలోకి పునరాగమనం చేసాయి. వారిలో 11మంది క్రైస్తవులు కాగా ఒక ముస్లిం కుటుంబం ఉంది. విశ్వహిందూ పరిషత్ శుక్రవారం నాడు బొంగైగావ్ పట్టణంలో ఘర్ వాపసీ కార్యక్రమం నిర్వహించింది. అందులో భాగంగా...
ArticlesNews

‘దీక్షా’దక్షత.. పరిపూర్ణత

మండలం రోజుల పాటు అమ్మవారి దీక్షను స్వీకరించి ఎంతో భక్తిశ్రద్ధలతో నిత్య పూజలు నిర్వహించే భవానీలు.. అమ్మవారి దీక్షలను విరమించేందుకు విజయవాడ ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. శనివారం నుంచి ప్రారంభమయిన భవానీ దీక్ష విరమణలకు దేవస్థానం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. స్నానఘాట్లు,...
1 1,152 1,153 1,154 1,155 1,156 3,077
Page 1154 of 3077