అధికారికంగా రథసప్తమి
ఆరోగ్యప్రదాత.. ప్రత్యక్షదైవం.. శ్రీకాకుళం అరసవల్లి శ్రీ సూర్యనా రాయణస్వామి రథసప్తమి వేడుకలు ఇకపై అధికారికంగా జరగనున్నాయి. ‘రథసప్తమి’ని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ మేరకు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ హర్షం వ్యక్తం చేశారు. ‘అరసవల్లిలో...







