News

News

కుంభమేళాకి బయల్దేరిన ‘‘వన్ థాలీ.. వన్ థైలా’’ వాహనం

ప్రయాగ్ రాజ్ లో జరగబోయే మహాకుంభమేళా ప్లాస్టిక్ రహిత మహా కుంభమేళాగా జరగనుంది. దీనికి అందరూ సహకరించాలని ఇప్పటికే ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా పర్యావరణ అనుకూల మహా కుంభమేళాను నిర్వహించే దిశగా ‘‘వన్ థాలీ వన్ థైలా’’ కార్యక్రమం జరుగుతోంది....
News

కూచిపూడి కళాపీఠంలో ఉత్తరప్రదేశ్‌ విద్యార్థులు

ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌ నుంచి వచ్చిన విద్యార్థులతో కృష్ణాజిల్లా కూచిపూడిలో గల శ్రీ సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్య కళాపీఠం సందడిగా మారింది. భారత్‌–శ్రేష్ట్‌ భారత్‌లో భాగంగా ఐదో విడతగా వచ్చిన 44 మంది విద్యార్థులకు కళాపీఠం ఉప ప్రధానాచార్యుడు డాక్టర్‌ చింతా...
News

జోరందుకున్న మహాకుంభ మేళా 2025..

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో వచ్చే ఏడాది నిర్వహించే మహాకుంభ మేళా 2025 కోసం సన్నాహాలు జోరందుకున్నాయి. ఈసారి మహాకుంభ మేళా ఆధ్యాత్మికంగా, గ్రాండ్‌గా ఉండడమే కాకుండా డిజిటల్ టెక్నాలజీతో కూడి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే యూపీలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం...
News

అరబిక్‌లోకి రామాయణం, మహాభారతం.. అనువాదకుడిని ప్రశంసించిన మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం గల్ఫ్ దేశమైన కువైట్ వెళ్లారు. శనివారం కువైట్ లో అడుగు పెట్టిన మోదీకి ఘన స్వాగతం లభించింది. గత 43ఏళ్లలో భారత ప్రధాని కువైట్ లో పర్యటిస్తుండటం ఇదే మొదటిసారి కావడం...
News

టీటీడీ కీలక నిర్ణయం.. తిరుమల విజన్‌-2047 రూపకల్పన

టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. స్వర్ణాంధ్రా విజన్-2047కు అనుగుణంగా తిరుమలలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, పర్యావరణ నిర్వహణ, వారసత్వ పరిరక్షణపై దృష్టి సారించే ప్రణాళిక‌తో ‘ తిరుమల విజన్- 2047’ను ప్రారంభించింది. ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రఖ్యాత ఏజెన్సీలను ఆహ్వానిస్తూ...
News

అన్నదానానికి భక్తుల వద్ద డబ్బులు తీసుకోవద్దు

శబరిమల అయ్యప్ప దర్శనానికి సంబంధించి మండల మకరవిలక్కు యాత్ర సందర్భంగా యాత్రికులకు అన్నదానం నిర్వహించే కేంద్రాల వద్ద డబ్బులు వసూలు చేయొద్దని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ)ను కేరళ హైకోర్టు ఆదే శించింది. ఈ మేరకు జస్టిస్ అనిల్ కె నరేంద్రన్,...
News

బంగ్లాలో హిందువులపై హింసాత్మక ఘటనలు.. ఈ ఏడాదిలోనే 2200 కేసులు

బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌లలో హిందువులు, మైనారిటీ వర్గాలపై ఇటీవల దాడులు పెరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా షేక్‌ హసీనా ప్రభుత్వం తర్వాత వీటి సంఖ్య భారీగా చోటు చేసుకుంటున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌లో హిందువులపై హింసాత్మక ఘటనలకు సంబంధించి ఈ...
News

వేద విద్యా వ్యాప్తికి, వేద పరిరక్షణకు టీటీడీ విశేష కృషి చేస్తోంది

వేద విద్యా వ్యాప్తికి, వేద పరిరక్షణకు టీటీడీ విశేష కృషి చేస్తోందని టీటీడీ ఈవో జె.శ్యామలరావు అన్నారు. తిరుప‌తిలోని ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యాన్ని ఆయ‌న సందర్శించి విశ్వవిద్యాలయ కార్యాకలాపాలపై స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్వీ...
1 1,154 1,155 1,156 1,157 1,158 3,077
Page 1156 of 3077