News

News

మజ్లిస్‌ ఎంపీ ఒవైసీకి యూపీ కోర్టు నోటీసులు..

మజ్లిస్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఎంపీగా ప్రమాణం చేసిన సమయంలో జై పాలస్తీనా అంటూ నినాదాలు చేసినందుకు ఒవైసీ న్యాయపరమైన వివాదంలో చిక్కుకున్నారు. ఉత్తరప్రదేశ్‌ లోని బరేలి కోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసింది. జనవరి ఏడవ తేదీన తమ ముందు హాజరుకావాలని...
News

బోధి చెట్టుకు జెడ్+ భద్రత!

రాష్ట్రపతికి, ప్రధానికి ఇచ్చినట్లే ఈ చెట్టుకు ప్రభుత్వం జెడ్+ సెక్యూరిటీ ఇస్తోంది! మధ్యప్రదేశ్లోనిఒక చెట్టుకు 24 గంటల జెడ్+ భద్రత ఉంటుంది. ఈ చెట్టు సంరక్షణ కోసం ప్రభుత్వం ఏటా రూ.15 లక్షలు ఖర్చు చేస్తోంది. జెడ్+ సెక్యూరిటీ అందించే ఈ...
News

మహా కుంభమేళాకు విశాఖ నుంచి 9 ప్రత్యేక రైళ్లు

మహా కుంభమేళాకు భారతీయ రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించనున్న కుంభమేళాకు దేశ నలుమూలల నుంచి ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఇందులో భాగంగా విశాఖ పరిసర ప్రాంత ప్రజల...
ArticlesNews

రేపటి తరానికి తెలిసేలా.. తెలుగు నిత్యమై వెలిగేలా..

మాతృభాష పరిరక్షణ, భాషాభివృద్ధి, తెలుగు రచనా సంపద, సాహిత్యాన్ని భవిష్యత్తు తరాలకు అందించడమే లక్ష్యంగా నిర్వహించే ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు డిసెంబరు 28, 29 తేదీల్లో జరగబోతున్నాయి. విజయవాడ కేంద్రంగా భాషా పరిరక్షణ కోసం ఇప్పటివరకూ ఐదు మహాసభలను దిగ్విజయంగా...
News

శ్రీశైలం మల్లన్న భక్తులకు అలెర్ట్‌.. ఆ రోజున స్పర్శ దర్శనం బంద్‌..!

ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో జనవరి ఒకటిన మల్లికార్జున స్వామి స్పర్శ దర్శనం రద్దు చేస్తున్నట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు. సెలవు, న్యూ ఇయర్‌ సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. భక్తులకు...
News

మెల్ బోర్న్‌లో బంగ్లాదేశ్ హిందువులకు సంఘీభావంగా హిందువుల ర్యాలీ

బంగ్లాదేశ్‌లో హిందువులే టార్గెట్‌గా క్రూర హింసకు పాల్పడుతున్న ఘటనలపై ప్రపంచ వ్యాప్తంగా హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే హిందువులపై అఘాయిత్యాలు ఆపేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా మెల్ బోర్న్‌లోని హిందువులు కూడా బంగ్లాదేశ్ పరిణామాలపై...
ArticlesNews

శ్రీశైలం శివాజీ స్ఫూర్తి కేంద్రం 50వ వార్షికోత్సవ వేడుకలు

నంద్యాల జిల్లా శ్రీశైలంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రం 50వ వార్షికోత్సవ వేడుకలు విశాఖపట్నంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో జాగృతి పత్రిక పూర్వ సంపాదకులు డాక్టర్ వడ్డి విజయసారథి గారు పాల్గొని ప్రసంగించారు. భారత్‌కు స్వాతంత్ర్యం సిద్ధించిన ఎంతో కాలం తర్వాత...
News

హైందవ శంఖారావానికి తరలిరండి

గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో జనవరి 5న నిర్వహించనున్న హైందవ శంఖారావం మహాసభలకు రాజకీయ పార్టీలు, కులాలకు అతీతంగా తరలివచ్చి జయప్రదం చేయాలని ప్రముఖ వాస్తు సిద్ధాంతి మామిడి సత్యనారాయణ కోరారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో కార్యక్రమ గోడ పత్రి కను...
1 1,146 1,147 1,148 1,149 1,150 3,077
Page 1148 of 3077