News

News

బాల రామయ్య ప్రాణ ప్రతిష్ట మొదటి వార్షికోత్సవం

కోట్లాది హిందువుల ఆరాధ్య దైవం రామయ్య జన్మించిన అయోధ్యలో బాల రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా భారీ కార్యక్రమం నిర్వహించనున్నారు, అయోధ్యలోని శ్రీరాముని విగ్రహం ప్రాణ ప్రతిష్ట వార్షికోత్సవం సమీపిస్తున్న తరుణంలో.. శ్రీ రామజన్మభూమి...
ArticlesNews

ధర్మాత్మ‌ మదన్‌మోహన్‌ మాలవ్యా

( డిసెంబర్ 25 - మదన్‌మోహన్‌ మాలవ్యా జయంతి ) ఏ మూర్తిని చూస్తే హిమాలయమే తలవంచుతుందో, ఏ గంగ తన తరంగాలతో పాదాలు కడగడానికి ముందుకు వస్తుందో, ఏ తులసి తనను మాలగా అతని మెడలో వేయండని తహతహలాడుతుందో అట్టి...
News

వనవాసులకు బ్లాంకెట్లను పంపిణీ చేసిన వనవాసీ కల్యాణాశ్రమం

శీతాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని వనవాసీ కల్యాణాశ్రమం ఒడిశా రాష్ట్రమంతటా వనవాసీలకు బ్లాంకెట్లను పంపిణీ చేసింది. వృద్ధులకు, పేదలకు ఈ పంపిణీ చేశారు. వనవాసీల్లో ఆత్మనిర్భరత నింపడానికి, విద్యార్హతలు పెంచడానికి, సాంస్కృతికంగా వారిని పరిపుష్టం చేయడానికి, ఆరోగ్య సేవలు మొదలైన వాటిని అందించడానికి...
ArticlesNews

క్రిస్మస్ పై ముస్లిం దాడులు జరిగిన సందర్భాలు

నాలుగు రోజుల క్రితం, అంటే డిసెంబర్ 20న జర్మనీలోని మాగ్దెబర్గ్‌లో సందడిగా ఉన్న క్రిస్మస్ మార్కెట్ మీద దాడి జరిగింది. సౌదీ అరేబియా నుంచి వెళ్ళిన డాక్టర్, 50ఏళ్ళ తాలెబ్ అల్ అబ్దుల్‌మొహిసిన్ అనే వ్యక్తి ఒక బీఎండబ్ల్యూ కారును మార్కెట్‌లో...
ArticlesNews

సంఘ్ నా ఆత్మ- శ్రీ అటల్ బిహారి వాజ్ పేయి

( అటల్ బిహారి వాజ్ పేయి 100 వ జయంతి ) నాకు ఆరెస్సెస్ తొలిసారిగా 1939లో గ్వాలియర్ లో ఆర్య సమాజ్ యువ విభాగమైన ఆర్య కుమార సభ ద్వారా పరిచయమైంది. నాకు ఆరెస్సెస్ తొలిసారిగా 1939లో గ్వాలియర్ లో...
News

బంగ్లాదేశ్‌లో దేవతా విగ్రహాల ధ్వంసాన్ని ఆపాలి: వీహెచ్‌పీ

బంగ్లాదేశ్‌లో హిందూ దేవాలయాలను, దేవతా విగ్రహాలను ముస్లిం ఛాందసులు ధ్వంసం చేయడాన్ని విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా ఖండించింది. ఈ విషయంలో అక్కడి తాత్కాలిక ప్రభుత్వం వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని వీహెచ్‌పీ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ డిమాండ్ చేశారు....
News

తిరుమల పరకామణిలో కుంభకోణం : భానుప్రకాష్‌రెడ్డి

తిరుమలలోని పరకామణిలో రూ. 100 కోట్ల విలువైన కుంభకోణం జరిగిందని, దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని టిటిడి పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్‌కు వినతి పత్రాన్ని అందించారు....
News

భవానీ దీక్షల విరమణ.. ఇంద్రకీలాద్రిపై భారీ రద్దీ

భవానీ దీక్షల విరమణతో విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై భారీగా రద్దీ నెలకొంది. దీక్షల విరమణ చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున భవానీలు తరలివస్తున్నారు. ఆలయ అధికారులు అన్ని క్యూ లైన్లలోనూ ఉచితంగానే దుర్గమ్మ దర్శనానికి అనుమతిస్తున్నారు. క్యూలో ప్రవేశించిన వారికి దర్శనం...
1 1,147 1,148 1,149 1,150 1,151 3,077
Page 1149 of 3077